More like this
- గూడూరు. రాఖీ చందర్#శ్రీ లక్ష్మి హయగ్రీవ స్వామి🙏🚩733
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣" ఐశ్వర్యాలు ప్రసాదించే శ్రీ హయగ్రీవ సంపద స్తోత్రం " విద్యకు ఆదిదేవుడు… జ్ఞానానికి మూలం… సంపదలకు ద్వారం… అటువంటి శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారి మహిమ అపారమైనది. . "" శ్రీ హయగ్రీవ సంపద స్తోత్రం"" హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం నరం ముచ్చంతి పాపాని దరిద్ర్యమివ యోషితః…!! హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్…!! హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో ధ్వనిః విశోభతే స వైకుంఠ కవాటోద్ఘాటనక్షమః…!! శ్లోకత్రయమిదం పుణ్యం హయగ్రీవ పదాంకితం వాదిరాజ యతిప్రోక్తం పఠతాం సంపదాం పదం…!!🙏 🙏 ఓం శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః 🙏 ✨ మహిమ – భావార్థం 🔸 “హయగ్రీవ” నామస్మరణ చేయగానే 👉 పాపాలు తొలగిపోతాయి 👉 దరిద్రం దూరమవుతుంది 🔸 ఈ నామాన్ని జపిస్తే 👉 గంగానదిలా విద్య ప్రవాహం వస్తుంది 👉 సర్వవిద్యలు సులభంగా లభిస్తాయి 🔸 ఈ నామధ్వని వినిపిస్తే 👉 వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి 👉 పరమపద ప్రాప్తి కలుగుతుంది 🔸 ఈ మూడు శ్లోకాలు స్మరిస్తే 👉 సంపదలు, విద్య, ఐశ్వర్యం లభిస్తాయి 📚 ఎందుకు హయగ్రీవ ఉపాసన? 🐴 జ్ఞానానికి ప్రతీకగా అవతరించిన దేవుడు 📖 సర్వ విద్యల ప్రసాదకుడు 💰 విద్య ఉన్నచోట అష్టలక్ష్ములు స్వయంగా వసిస్తారు 👉 అందుకే చెబుతారు: “విద్య ఉన్నచోటే సంపద ఉంటుంది” 🌕 ప్రత్యేక రోజు – హయగ్రీవ జయంతి శ్రావణ పౌర్ణమి రోజున హయగ్రీవ స్తోత్రం జపిస్తే ✨ జ్ఞానం ✨ ఐశ్వర్యం ✨ విజయాలు అన్నీ చేరువ అవుతాయి. 👦 పిల్లలు ప్రతిరోజూ ఈ స్తోత్రం చదివితే 📚 చదువులో అద్భుత ఫలితాలు ఖాయం. 🪔 మంత్రశాస్త్రం చెబుతున్న సత్యం మానవ + జంతు ఆకృతి కలిగిన దేవతలు 👉 శీఘ్ర అనుగ్రహప్రదాతలు అందుకే హయగ్రీవ ఉపాసన చేసినవారికి 📖 విద్య చేతిలో ఉన్న పండులా సులభం 💰 సంపదలు సహజంగా లభిస్తాయి. 🙏 ధ్యాన శ్లోకం విశుద్ధ విజ్ఞాన ఘన స్వరూపం! విజ్ఞాన విశ్రాణన బద్ధదీక్షమ్! దయానిధిం దేవభృతాం శరణ్యం! దేవం హయగ్రీవమహం ప్రపద్యే!! 🙏 💫 జ్ఞానం కావాలంటే – హయగ్రీవుడు 💫 సంపద కావాలంటే – హయగ్రీవుడు #హయగ్రీవ స్వామి #లక్ష్మీ హయగ్రీవ స్వామి1724
- Mohan#🙏శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి #యదద్రి లక్ష్మి నరసిహస్వామి #🙏🏻ఆదివారం భక్తి స్పెషల్ #🌼ఆదివారం స్పెషల్ విషెస్🔱🛕🕉️⛳️ ఓం శ్రీ లక్ష్మి నరసింహ స్వామీయే నమో నమః🌹🙏🌹370188
- Venkata Vinod Kumar A.హయగ్రీవ జయంతి #హయగ్రీవ జయంతి #🙏హయగ్రీవ జయంతి🙏 #శ్రీ హయగ్రీవ జయంతి శుభాకాంక్షలు #హయగ్రీవ జయంతి శుభాకాంక్షలు #హయగ్రీవ జయంతి - శ్రావణమాసంలో రాఖీ పౌర్ణమి రోజు మరో ఆధ్యాత్మిక ప్రత్యేకత820
- Rochish Sharma Nandamuru*రాఘవేంద్ర స్వామి దేవాలయం- మంత్రాలయం* "నమ్మిన నా మది మంత్రాలయమేగా... ఓఓఓ నమ్మని వారికి తాపత్రయమేగా... శ్రీగురు బోధలు అమృతమయమేగా... ఓఓఓ చల్లని చూపుల సూర్యోదయమేగా... గురునాథ రాఘవేంద్రా శ్రీకృష్ణ పారిజాత".... కలియుగంలో భూమిపై ధర్మాన్ని, నీతిని స్థాపించేందుకు దైవసంకల్పంతో జన్మించిన కారణ జన్ముడు "శ్రీ రాఘవేంద్ర స్వామి". శ్రీ రాఘవేంద్ర స్వామి కొలువై ఉన్న ప్రాంతమే "మంత్రాలయం". మంత్రాలయం అసలు పేరు "మాంచాలే".మంత్రాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో తుంగభద్రా నదీమ్మతల్లి ఒడ్డున నెలకొని ఉంది. రాఘవేంద్ర స్వామి ప్రజల గుండె గుడిలో కొలువై బృందావనంలో నిత్యపూజలు అందుకుంటున్నాడు. అందుచేత రాఘవేంద్ర స్వామిని గురువారాల్లో స్మరించుకుని పూజలు చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు అంటున్నారు. గురు రాఘవేంద్రుడు తన జీవితమంతా అవిశ్రాంతంగా శ్రీహరి మహత్మ్యాన్ని ప్రవచించి, విస్తృతి చేశారు. శ్రీహరి కృపవల్ల ఆయన ఎన్నో మహిమలను ప్రదర్శించారు. . . . #☀️శుభ మధ్యాహ్నం #🌷గురువారం స్పెషల్ విషెస్ #🙏🏻గురువారం భక్తి స్పెషల్ #🛕మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి🕉️ #🙏శ్రీ రాఘవేంద్ర స్వామి🕉️8349
- Satya Vadapalliశ్రీమహావిష్ణువు ధరించిన విశిష్టమైన అవతారాలలో హయగ్రీవ అవతారం (గుర్రపు తల, మానవ శరీరం) ఒకటి. ఈ అవతారం విద్య, జ్ఞానానికి మరియు మేధా శక్తికి ప్రతీకగా భావిస్తారు. హయగ్రీవ అవతార కథ: విష్ణువు నిద్ర మరియు ధనుస్సు: ఒకప్పుడు శ్రీమహావిష్ణువు దానవులతో సుదీర్ఘకాలం పాటు యుద్ధం చేసి చాలా అలిసిపోయాడు. ఆ తరువాత ఆయన ఒక ధనుస్సు (విల్లు)పై తల ఆనించి గాఢమైన యోగనిద్రలోకి (విశ్రాంతికి) వెళ్ళాడు. దేవతల సమస్య: ఆ సమయంలో దేవతలకు ఒక యాగం చేయవలసిన అవసరం పడింది. కానీ విష్ణువు నిద్రలో ఉండటం వల్ల ఏమి చేయాలో తెలియక దేవతలంతా బ్రహ్మదేవునితో కలిసి విష్ణువు వద్దకు వెళ్ళారు. ఎంతకీ ఆయన మెలకువ రాకపోవడంతో, విష్ణువును లేపేందుకు ఒక ఉపాయం ఆలోచించారు. చెదపురుగు సహాయం: ఎక్కుపెట్టి ఉన్న విల్లు యొక్క తాడును (అల్లెత్రాసును) ఏదైనా పురుగుతో కొరికిస్తే, ఆ శబ్దానికి విష్ణువుకు మెలకువ వస్తుందని భావించారు. అందుకోసం ఒక చెదపురుగును సృష్టించి ఆ తాడును కొరికించారు. తల వేరుపడటం: ఆ తాడు ఒక్కసారిగా తెగిపోవడంతో, విల్లు యొక్క కొన భాగం అత్యంత బలంతో విష్ణుమూర్తి శిరస్సు (తల) తగిలింది. ఆ దెబ్బకు స్వామి వారి తల ఒంటి నుండి వేరుపడి అదృశ్యమైపోయింది. ఆదిపరాశక్తి అనుగ్రహం: దిక్కుతోచని స్థితిలో ఉన్న దేవతలు ఆదిపరాశక్తిని ప్రార్థించి వేడుకున్నారు. అప్పుడు ఆ జగన్మాత ప్రత్యక్షమై, ఒక గుర్రపు తలను తెచ్చి శ్రీవిష్ణువు శరీరానికి అతికించమని చెప్పింది. హయగ్రీవ స్వామి ఆవిర్భావం: అమ్మవారి ఆదేశానుసారం దేవతలు ఒక గుర్రపు తలను విష్ణుమూర్తి మొండెమునకు అతికించారు. దాంతో శ్రీమహావిష్ణువు హయగ్రీవుడిగా (అశ్వముఖుడిగా) అవతరించాడు.ఆ తరువాత స్వామి దుష్ట శిక్షణ చేసి లోకాలను కాపాడాడు. శ్రావణ పౌర్ణమి నాడు ఈ అవతారం ఆవిర్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజున హయగ్రీవ జయంతి జరుపుకుంటారు. విద్యార్థులు చదువులో రాణించడానికి, మంచి జ్ఞానం పొందడానికి హయగ్రీవ స్వామిని భక్తితో ఆరాధిస్తారు #🌅శుభోదయం #🙏🏻భక్తి సమాచారం😲 #దేవుళ్ళ స్టేటస్ #హయగ్రీవ జయంతి #హయగ్రీవ జయంతి శుభాకాంక్షలు2129
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣#శ్రీ రాఘవేంద్ర స్వామి #శ్రీ గురు రాఘవేంద్ర స్వామి #ఓం శ్రీ రాఘవేంద్ర స్వామి #🛕మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి🕉️ #🙏శ్రీ రాఘవేంద్ర స్వామి🕉️1721
- D V Reddy#హయగ్రీవ జయంతి #🙏హయగ్రీవ జయంతి🙏1215
- Rochish Sharma Nandamuruమంత్రాలయ పూజ్యుడైన శ్రీ రాఘవేంద్ర స్వామి, తన శాశ్వత ఉనికి మరియు అద్భుత కృప ద్వారా అనేక మంది అంకితభావంతో ఉన్న అనుచరులను ఆశీర్వదిస్తూ మరియు ప్రేరేపిస్తూనే ఉన్నారు. మంత్రాలయ, ద్వైత సంప్రదాయాన్ని అనుసరించేవారికి అత్యంత పవిత్రమైన తీర్థయాత్ర గమ్యస్థానాలలో ఒకటి. ఈ మఠం భక్తి, సంప్రదాయం మరియు పాండిత్య కార్యకలాపాలకు నిలయంగా నిలుస్తుంది, ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. శ్రీ మధ్వాచార్యుల బోధనలలో పాతుకుపోయిన ఈ మఠం వేద అభ్యాసం మరియు ఆధ్యాత్మిక ఉద్ధరణకు కేంద్రంగా ఉంది. రాఘవేంద్ర మఠం జగద్గురు శ్రీ మధ్వాచార్యుల నుండి విభుదేంద్ర తీర్థ ద్వారా ఉద్భవించింది. రాఘవేంద్ర మఠాన్ని 15వ శతాబ్దంలో కుంభకోణంలో విభుదేంద్ర తీర్థ స్థాపించారు. కాబట్టి, ఇంతకుముందు ఈ మఠాన్ని కుంభకోణం మఠం లేదా దక్షిణాది మఠం అని పిలిచేవారు, తరువాత ఈ మఠం కుంభకోణం మఠం శిష్యుడు, వారసుడు అయిన సుధీంద్ర తీర్థచే విజయేంద్ర తీర్థ తర్వాత శ్రీ విజయేంద్ర మఠంగా ప్రసిద్ధి చెందింది. సుధీంద్ర తీర్థ తరువాత అతని శిష్యుడు, అత్యంత గౌరవనీయమైన ద్వైత సన్యాసి రాఘవేంద్ర తీర్థ మఠానికి పీఠాధిపతిగా పోంటిఫికల్ వంశంలో కొనసాగారు. మూల రాముని విగ్రహం ఈ మఠంలో పూజింపబడుతుంది. దీని ప్రధాన కార్యాలయం ఇప్పుడు కర్ణాటకలోని నంజన్గూడ్లో ఉన్నప్పటికీ, ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్లోని మంత్రాలయంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులలో ఈ మఠానికి ఎంతో గౌరవం ఉంది. రాఘవేంద్ర తీర్థ పేరు మీదుగా ఈ మఠానికి రాఘవేంద్ర మఠం అని పేరు పెట్టారు. ఇతర సాధారణ పేర్లతో ఇప్పటికీ దక్షిణాది మఠం లేదా విద్యా మఠంలు ఉన్నాయి. 🌿🌼🙏ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః🙏🌼🌿 #☀️శుభ మధ్యాహ్నం #🌷గురువారం స్పెషల్ విషెస్ #🙏🏻గురువారం భక్తి స్పెషల్ #🛕మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి🕉️ #🙏శ్రీ రాఘవేంద్ర స్వామి🕉️810
- Venkata Vinod Kumar A.హయగ్రీవ జయంతి #హయగ్రీవ జయంతి - శ్రావణమాసంలో రాఖీ పౌర్ణమి రోజు మరో ఆధ్యాత్మిక ప్రత్యేకత #హయగ్రీవ జయంతి శుభాకాంక్షలు #శ్రీ హయగ్రీవ జయంతి శుభాకాంక్షలు #🙏హయగ్రీవ జయంతి🙏 #హయగ్రీవ జయంతి1112