Rochish Sharma Nandamuru
విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో జరిగిన 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ గారు జాతీయ జెండాను ఎగురవేసి పతాక వందనం సమర్పించారు.
@Telugu Desam Party (TDP) @JanaSenaParty @BJP Andhra Pradesh @Nara Chandrababu Naidu @Nara Lokesh #😴శుభరాత్రి #✌️💛CBN ARMY 💛✌️ #🇮🇳స్వాతంత్ర్య దినోత్సవం స్టేటస్🇮🇳 #🧡💚NDA alliance✌️ #💛నారా లోకేష్ అనే నేను✌️