Rochish Sharma Nandamuru
527 views 1 days ago
విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో జరిగిన 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ గారు జాతీయ జెండాను ఎగురవేసి పతాక వందనం సమర్పించారు. @Telugu Desam Party (TDP) @JanaSenaParty @BJP Andhra Pradesh @Nara Chandrababu Naidu @Nara Lokesh #😴శుభరాత్రి #✌️💛CBN ARMY 💛✌️ #🇮🇳స్వాతంత్ర్య దినోత్సవం స్టేటస్🇮🇳 #🧡💚NDA alliance✌️ #💛నారా లోకేష్ అనే నేను✌️
14 shares

More like this