Priyanka Reddy
524 views • 12 hours ago
పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కాకాని గ్రామంలోని జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, కాకినాడ (JNTUK) యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థినీ, విద్యార్థుల కోసం గౌతమి, కృష్ణవేణి, నాగార్జున పేర్లతో నూతనంగా నిర్మించిన మూడు హాస్టల్ భవనాలను విద్యా, ఐటీ శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ ప్రారంభించారు.
#NaraLokesh
#AndhraPradesh
#🎬దేశభక్తి మూవీ సీన్స్ #🏏బెస్ట్ ఆఫ్ బౌలింగ్🤟 #⛳భారతీయ సంస్కృతి
8 shares