Anantha Vijayam
591 views • 1 days ago •
🚩 ధర్మ సందేహం! 🤔
మహాభారతంలో యక్ష ప్రశ్నల ఘట్టం అందరికీ తెలిసిందే. సరస్సు దగ్గర పాండవులందరూ నీరు తాగి స్పృహ కోల్పోతారు.
ఇంతకీ యక్షుడి రూపంలో వచ్చి ధర్మరాజును ప్రశ్నలు అడిగి పరీక్షించింది ఎవరు? 🤔👇
A) ఇంద్రుడు
B) యమధర్మరాజు
C) వరుణుడు
D) కుబేరుడు
మహాభారతం తెలిసిన నిజమైన సనాతన ధర్మ అభిమానులు కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి! 🚩👇
#YakshaPrashna #Mahabharatam #Dharmaraja #TeluguPost #AnanthaVijayam #🤔క్విజ్లు & పొడుపు కథలు #🧠క్విజ్🌟 #📙ఆధ్యాత్మిక మాటలు #🤔Guess the Answer❓ #🙏🏻కృష్ణుడి భజనలు
10 shares