నేపాల్ పాలంచోక్ భగవతి అమ్మవారు రెండు రోజుల క్రితమే నేపాల్‌ను హెచ్చరించారు. రెండు రోజుల క్రితం, పాలంచోక్ భగవతి విగ్రహానికి చెమటలు పట్టడం మొదలైందనే వార్త వచ్చింది, దీనిని సాంప్రదాయకంగా ఒక దుశ్శకునంగా భావిస్తారు. ఆ తర్వాత నిన్న ఉదయం, వినాశకరమైన రసువా వరద సంభవించింది. పాలంచోక్ భగవతి అమ్మవారు సంకేతం ఇవ్వడం ఇది మూడవసారి. 1987, 1974లో కూడా ఈమె సంకేతం ఇవ్వగా, మరుసటి రోజే నేపాల్‌లో పెద్ద భూకంపం సంభవించింది. వేల ఏళ్లుగా వస్తున్న నమ్మకం..విగ్రహానికి ఎందుకు చెమటలు పడతాయి అనే దానికి శాస్త్రీయ వివరణ కూడా ఉండవచ్చు... కానీ నమ్మకం నిజమైనప్పుడు మనం మానవాతీత శక్తిని నమ్మక తప్పదు.. జైమహాకాల్.. #✌️నేటి నా స్టేటస్ #😇My Status #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕Current అప్‌డేట్స్📢 #📅 చరిత్రలో ఈ రోజు
15 shares

More like this