sahasra
513 views 12 hours ago
కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన సదరన్ కౌన్సిల్ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక ప్రతిపాదనలు చేశారు. దక్షిణాది నగరాలకు హై స్పీడ్ కనెక్టివిటీ కోసం బుల్లెట్ ట్రైన్ ఆవశ్యకతను కౌన్సిల్‌లో వివరించారు. #ChandrababuNaidu #AndhraPradesh #🆕Current అప్‌డేట్స్📢
10 shares

More like this