sahasra
513 views • 12 hours ago
కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన సదరన్ కౌన్సిల్ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక ప్రతిపాదనలు చేశారు. దక్షిణాది నగరాలకు హై స్పీడ్ కనెక్టివిటీ కోసం బుల్లెట్ ట్రైన్ ఆవశ్యకతను కౌన్సిల్లో వివరించారు.
#ChandrababuNaidu
#AndhraPradesh #🆕Current అప్డేట్స్📢
10 shares