🇮🇳mahender📰🗞️🗞️
523 views 4 hours ago AI indicator
మంత్రి పొంగులేటి వ్యాఖ్యలపై వేదికపైనే కౌశిక్ ఫైర్ TG: హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్, BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య వేదికపైనే మాటల యుద్ధం జరిగింది. గత ప్రభుత్వంలో KCR చేసిన అప్పుల వల్ల ప్రస్తుత ప్రభుత్వం పథకాలు ఇవ్వట్లేదని మంత్రి అన్నారు. మంత్రి వ్యాఖ్యలపై కౌశిక్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అదంతా అబద్ధమని, అప్పుల పేరుతో కాంగ్రెస్ తప్పించుకునే డ్రామాలు ఆపాలని ఫైరయ్యారు. #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు
6 likes
9 shares

More like this