Priyanka Reddy
507 views • 12 hours ago
ఈ నెల 14 నుంచి అక్టోబర్ 4 వరకు జరిగే కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆలయ కమిటీ ఆహ్వానం పలికింది. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్, దేవాదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఆలయ ఛైర్మన్ సురేంద్రబాబు సచివాలయంలో సీఎంను కలిసి ఆహ్వానించారు.
#ChandrababuNaidu
#AndhraPradesh
#🎬దేశభక్తి మూవీ సీన్స్ #✌️నేటి నా స్టేటస్ #⛳భారతీయ సంస్కృతి
8 shares