sruthi
467 views • 19 hours ago
ఐఐటీ మద్రాస్, ఐబీఎం రీసెర్చ్ సంయుక్తంగా ఎన్పీటీఈఎల్ ద్వారా నిర్వహించిన అడ్వాన్స్డ్ క్వాంటమ్ స్కిల్లింగ్ కోర్సులో జాతీయ స్థాయిలో 4 గోల్డ్, 14 సిల్వర్ మెడల్స్ సాధించిన 18 మంది విద్యార్థులు సచివాలయంలో సీఎం చంద్రబాబు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన యువతను సీఎం చంద్రబాబు గారు అభినందించారు.
#ChandrababuNaidu
#AndhraPradesh #🟢వై.యస్.జగన్ #🟡తెలుగుదేశం పార్టీ #🟨నారా చంద్రబాబు నాయుడు #🟡నారా లోకేష్ #🟥జనసేన
11 shares