sruthi
9K views • 19 hours ago
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనను అడ్డగోలుగా, అస్తవ్యస్తంగా చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం సీఎం చంద్రబాబు గారు 28 జిల్లాలకు 28 జిల్లా పరిషత్తులను ఏర్పాటు చేసి, ప్రజలకు మరింత సమర్థవంతమైన, సుపరిపాలనను అందించే దిశగా చర్యలు చేపట్టారు.
#APAssembly
#PsychoFekuJagan
#AndhraPradesh #🟢వై.యస్.జగన్ #🟡తెలుగుదేశం పార్టీ #🟨నారా చంద్రబాబు నాయుడు #🟡నారా లోకేష్ #🟥జనసేన
83 shares