బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
హర్ ఘర్ తిరంగా! మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీజీ ఇచ్చిన పిలుపు మేరకు ఆగష్టు 9 నుంచి ఆగష్టు 15 వరకు ప్రతి భారతీయుడు మన జాతీయ జెండాను,మువ్వన్నెల జెండాను,త్రివర్ణ పతకాన్ని ఎగురవేసి తమ దేశభక్తిని చాటుకోవాలి!ఇందులో భాగంగా కొత్త బస్టాండ్ లోని మా ఇంటిపై జాతీయ జెండా సగర్వంగా ఎగురుతున్న దృశ్యం! జైహింద్! మేరా హిందూస్తాన్ మహాన్! బోలో భారతమాతాఖీ జై!ఇంక్విలాబ్ జిందాబాద్!🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳✍️✍️✍️👍( 15 - 8 - 2026 #🎉స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు🇮🇳 )!