బుజ్జి
535 views 5 days ago
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు.. ప్రభుత్వ పనితీరుపై ప్రజల అభిప్రాయాలను నేరుగా తెలుసుకునేందుకు తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న ‘ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమం 26 రోజుల్లో 75 లక్షలకు పైగా కుటుంబాలను చేరింది. #IntintikiTeluguDesam #2YrsOfTrustDevelopmentWelfare #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #Team_PSR #Team_Naralokesh
9 shares

More like this