Mohan
717 views • 4 days ago
#పొలిటికల్ ట్రోల్స్.. 😂 #🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢 #BRS party రిబ్బన్ కట్టింగ్ రేవంత్ సర్కార్❗
మూసీ నదిపై మూసారాంబాగ్ వద్ద రూ. 52 కోట్లతో 400 మీటర్ల బ్రిడ్జికి శంకుస్థాపన చేసి, నిర్మించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం.
కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామని ప్రగల్భాలు పలుకుతూ..
దాదాపు రెండున్నరేళ్ల పాటు బ్రిడ్జి పనులను పక్కన పడేసి,
చివరికి కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులకే రిబ్బన్లు కత్తిరిస్తున్న సిగ్గులేని రేవంత్ ప్రభుత్వం!
12 shares