Priyanka Reddy
617 views 6 hours ago
ఈ నెల 14 నుంచి అక్టోబర్ 4 వరకు జరిగే కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆలయ కమిటీ ఆహ్వానం పలికింది. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్, దేవాదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఆలయ ఛైర్మన్ సురేంద్రబాబు సచివాలయంలో సీఎంను కలిసి ఆహ్వానించారు. #ChandrababuNaidu #AndhraPradesh #🏏బెస్ట్ ఆఫ్ బౌలింగ్🤟 #🎬దేశభక్తి మూవీ సీన్స్ #⛳భారతీయ సంస్కృతి
15 shares

More like this