జె ప్రవీణ్ కుమార్ గాడ్సే.
చేనేతన్నల ఆత్మగౌరవానికి, వారి నైపుణ్యానికి పెద్దపీట వేస్తున్న మోదీ ప్రభుత్వం!
ఆధునిక మగ్గాల పంపిణీ, ప్రత్యేక శిక్షణ, మార్కెటింగ్ సహాయంతో దేశవ్యాప్తంగా 35 లక్షల మందికి పైగా చేనేత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. మసకబారుతున్న మగ్గం బతుకుల్లో వెలుగులు నింపుతూ, చేనేత రంగానికి నిజమైన స్వర్ణయుగాన్ని తీసుకొచ్చింది మోదీ గారే! #🌍నా తెలంగాణ #I ❤️ భారత సైన్యం💂 #🇮🇳దేశం #🎖️ఇండియన్ ఆర్మీ #I ♥ Andhra