chaitu
524 views • 15 hours ago
అప్పట్లోనే వైసీపీని లాక్కునే ప్రయత్నం చేసిన వి.సా.రెడ్డి ?
వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని YSRCP శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటిస్తూ 2022 జూలై 8 , 9 తేదీల్లో ఆ పార్టీ ప్లీనరీలో తీర్మానం చేశారు. ఆ తీర్మానాన్ని విజయసాయిరెడ్డితోనే ప్రవేశ పెట్టింప చేసి ఆమోదించారు.
ఇది చెల్లదని జగన్కు తెలియక కాదు. కానీ చేయించారు. అప్పటికే విజయసాయిరెడ్డిని దూరం పెట్టడం ప్రారంభించారు.
తర్వాత ఎన్నికల్లో ఓడిపోయాక పార్టీ ఖాతాల్లో ఉన్న నిధులన్నింటినీ ఖాళీ చేశారు. మెల్లగా ఎలాగోలా విజయసాయిరెడ్డిని బయటకు పోయేలా చేశారు.
ఇప్పుడు విజయసాయిరెడ్డి.. వైసీపీ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ ప్రకటన చేశారు.
అప్పట్లోనే విజయసాయిరెడ్డి పార్టీని లాక్కునే ప్రయత్నం చేశారని జగన్ కు గట్టి సమాచారం ఉందని ఇప్పుడు వైసీపీ క్యాడర్కు క్లారిటీ వస్తోంది. లేకపోతే విజయసాయిరెడ్డి లాంటి సన్నిహితుడ్ని జగన్ వదిలేసుకుంటారా?
#VijayasaiReddy #YSRCP #APPolitics #📽ట్రెండింగ్ వీడియోస్📱 #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩💼 #📖బిజినెస్ #🙆 Feel Good Status
11 shares