Wallet Install
Home
Explore
Wallet
Video
Profile
Trends
English
vinnu♥️ - Author on ShareChat
vinnu♥️
3K views • 1 days ago
#sports
BANGALORE'S NEW CRICKET STADIUM HDD ಲ 4e8oro CHINNASWAMY STADIUM CAPACITY 33,000 NEW STADIUM CAPACITY 80,000 NARENDRA MODI STADIUM COST : र७०० CRORE BENGALURU'S NEW STADIUM COST : 71,000 CRORE BANGALORE'S NEW CRICKET STADIUM HDD ಲ 4e8oro CHINNASWAMY STADIUM CAPACITY 33,000 NEW STADIUM CAPACITY 80,000 NARENDRA MODI STADIUM COST : र७०० CRORE BENGALURU'S NEW STADIUM COST : 71,000 CRORE
14 likes
42 shares

More like this

  • katamaraju - Author on ShareChat
    katamaraju
    #👩‍🎓GK & కరెంట్ అఫైర్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #sports #education #teachers
    ఈసారి ప్రపంచ అండర్ -20 అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్ టోర్నీ చిరస్మరణీయమే . ఆశిష్ జావెలిన్ త్రోలో పదేళ్ల తర్వాత భారత్ కు పతకం తీసుకురాగా .. ఇప్పుడు బసంత్ కుమార్ మేఘ్వాల్ టోర్నీ చరిత్రలోనే హైజంట్లో తొలి పతకం సాధించి పెట్టాడు . భారత నౌకాదళంలో పనిచేస్తున్న మేఘ్వాల్ చరిత్రాత్మక ప్రదర్శన చేశాడు . బసంత్ రికార్డు జంప్ • ప్రపంచ అండర్ -20 అథ్లెటిక్స్ హైజంప్లో భారత్కు తొలి పతకం • లాంగ్లింప్లో షానవాజ్కు కాంస్యం యూజీన్ ( అమెరికా ) D ప్రపంచ అండర్ -20 అథ్లెటిక్స్ భారత్ చరిత్రాత్మక ఫలితాలు సాధిస్తోంది . శనివారం ఆశిష్ యాదవ్ పదేళ్ల తర్వాత భారత్ తరఫున పతకం సాధిస్తే ఆదివారం బసంత్ కుమార్ మేఘ్వాల్ చరిత్ర సృష్టించాడు . అతడు హైజయ్ రజతం చేజిక్కించుకుని , ఈ టోర్నీలో ఈ విభా గంలో పతకం గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డుల కెక్కాడు . 19 ఏళ్ల బసంత్ ఉత్తమంగా 2.21 మీటర్ల ఎత్తు దూకి , రెండో స్థానంలో నిలిచాడు . యూన్స్ ఆయాచి ( అల్జీరియా ) , ఓటిస్ పూల్ ( బ్రిటన్ ) కూడా 2.21 మీటర్లే భూకి వరుసగా స్వర్ణం , కంచు పత కాలు నెగ్గారు . ఈ ముగ్గురూ 2.24 మీటర్లు దూకడంలో విఫలము య్యారు . అయితే అంతకుముందు ఉత్తమ జంప్ ను నమోదు చేయడానికి తీసుకున్న ప్రయత్నాల ఆధారంగా వారి స్థానాలు నిర్ణయించారు . మహిళల సైజుల్లో గతంలో జాతీయ రికార్డ సహానా కుమారి బసంత్కు కోచింగ్ ఇవ్వడం విశేషం . అతడి గత ఉత్తమ ప్రదర్శన 2.11 మీటర్లు కాగా .. సహానా నేతృత్వంలో రాటు చేలిన అతడు పది సెంటీమీటర్లు అధికంగా దూకాడు . ్క కాంస్యం లాంగ్ జంప్డ్ షానవాజ్ ఖాన్ కాంస్యంతో మెరిశాడు . అతడు తన మూడో జంప్ లో 7.84 మీటర్ల ఉత్తమ ప్రదర్శనతో మూడోస్థానం సాధించాడు . 18 ఏళ్ల షానవాజ్ పై కామన్వెల్త్ క్రీడల్లో రజతం నెగ్గిన మురళీ శ్రీశంకర్ ప్రశంసలు కురిపించాడు . ప్రస్తుతం అండర్ -210 జాతీయ రికార్డు , ఆసియా ఛాంపియషిప్ షానవాజ్ పేరిటే ఉన్నాయి . డానియెల్ ఇంజోలి ( 7.91 , ఇటలీ ) పసిడి దక్కించుకోగా .. మెక్ గ్రాడర్ ( 7.90 , ఆస్ట్రేలియా ) రజతం అందుకున్నాడు . మరో భారత లాంగ్ జంపర్ జితిన్ నన్ ( 750 ) ఎనిమిదో స్థానంతో ముగించాడు . చాంపియన్ అస్మిత INDIA బసంత్ అతడి వెనుక వాళ్లిద్దరూ .. ఎవ్వరూ సాధించనిది సాధించడం , అసాధ్యం అనుకున్నది అందుకోవడం గొప్ప ఘనత బసంత్ కుమార్ అదే చేశాడు . ప్రతిష్టాత్మక ప్రపంచ అండర్ -20 అథ్లెటిక్స్ హైజంప్ ఇన్నేళ్లలో ఎంతోమంది భారత అథ్లెట్లు ప్రయత్నించినా ఒక్క పతకమూ తీసుకురాలేకపోయారు . ఇప్పుడు బసంత్ కుమార్ నేరుగా రజతం గెలిచేశాడు . అదరహో అంతర్జాతీయ బ్యాడ్మింటన్లో భారత యువ తారలు అదరగొడుతున్నారు . వారం క్రితమే తన్వి శర్మ తైపీ ఓపెన్లో విజేతగా నిలిస్తే .. తాజాగా అస్మిత చాలిహా కొరియా మాస్టర్ను చేజిక్కించుకుంది . ఈ టోర్నీలో సంచలన విజయాలతో ఫైనలక్కు దూసుకొచ్చిన అస్మిత .. ఫైనల్లోనూ అది ప్రదర్శనతో టైటిల్ పట్టేసింది . బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ 26 ఏళ్ల అస్మితకు ఇదే తొలిసారి . ఆపాన్ ( కొరియా ) కొరియా మాస్టర్స్ టైటిల్ కైవసం భారత యువ షట్లర్ అస్మిత చాలిహా సత్తా చాటింది . స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఆమె కొరియా మాస్టర్స్ సూపర్ ( 200 ) బ్యాడ్మింటన్ టైటిల్ను కైవసం చేసుకుంది . ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ తుది పోరులో అసిత 14-21 , 21-14 , 21-14తో నాలుగో సీడ్ తన గా స్వర్ణ ప్రదర్శనే చేశాడు . పసిడి గెలిచిన అథ్లెట్ కూడా అత సంత ఎత్తే ( 2.21 మీటర్లు ) ఎగిరాడు . కానీ ఉత్తమ ప్రదర్శన కోసం ఉపయోగించుకున్న అవకాశాల ఆధారంగా కాస్త వెనుకబడి బసంత్ రజతానికి పరిమితం అయ్యాడు . ఈ చరిత్రా త్మక ప్రదర్శన చేసిన బసంన్ది రాజస్థాన్ శ్రీ గంగానగర్లోని అనుస్గఢ్ గ్రామం . అతడి స్థాయికి రావడం వెనుక ఇద్దరు వ్యక్తుల కృషి ప్రస్తావించదగినది . అందులో మొదటి వ్యక్తి బసంత్ నాన్న . ఆయన డ్రైవర్ గా , కూలీగా కష్టపడుతూ కుమారుడిని క్రీడల్లో ప్రోత్సహిం చారు . తర్వాత గతంలో జాతీయ రికార్డు నెలకొల్పిన మహిళా హైజంపర్ సహానా కుమారి మేఘ్వాల్ను తీర్చిదిద్దింది . ఆటలో మెలకువలు నేర్పించింది . ఆమె నేతృ త్వంలో ఈ ఏడాది ఆరంభంలో బసంత్ కర్ణాటకలోని తుమకూరులో జరిగిన ' జూనియర్ ఫెడరేషన్ కప్లో 2.21 మీటర్లతో కెరీర్ ఉత్తమం నమోదు చేశాడు . ఈ చరిత్రాత్మక విజయంతో అతడు తల్లిదండ్రుల్లో , కోట్లో సంతోషాన్ని నింపాడు . ఈ విజయం ఇచ్చిన ప్రేరణతో అతడు మునుందు సీనియర్ పోటీల్లోనూ తనదైన ముద్ర వేయాలని ఉత్సాహంగా ఉన్నాడు . KN ఫైనల్లో మహిళల రిలే జట్టు : భారత మహిళల 4-100 మీటర్ల రిలే జట్టు ఫైనల్ రౌండ్ కు అర్హత సాధించింది . హీట్ భూమిక నెహళె , తాహుదా ఖాతున్ , తను చౌదరి . థియ అరుము గమల బృందం 3 నిమిషాల 39.53 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని మూడో స్థానంలో నిలిచింది . అయితే రుజులా అమోల్ , జి . భావన , అత్తి , అనన్య సురేష్ లతో కూడిన మహిళల 4-1000 మీటర్ల రిలో జట్టు ( 45.91 సెకన్లు ) ఆరో స్థానంతో ముందంజ వేయడంలో విఫలమైంది . సయ్యద్ సబీర్ , రంజిత్ కుమార్ , పియూష్ రాజ్ , మహ్మద్ అష్ఫాకు పురుషుల 4-100 మీటర్ల దిలే టీమ్ ( 8 : 08.56 ని ) అయిదో స్థానం టోర్నీ నుంచి నిష్క్రమించింది . పురుషులు 5 వేల మీటర్ల రేస్ వాక్ లో నితిన్ గుప్తా ( 1932.30 ని ) ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు . సుదర్శన్ 9 సర్పరాజ్ ముంబయి : శ్రీలంకతో టెస్టు సిరీస్కు పాదం గాయంతో ఓపెనర్ సుదర్శన్ స్థానంలో ముంబయి : భారత జట్టులోకి వచ్చాడు . పూర్తి పిటినెస్ సాధిస్తేనే సుదర్శన్ను లంకతో సిరీస్లో ఆడించే షరతుతో సెలక్టర్లు జట్టుకు ఎంపిక చేశారు . కానీ అతను సమయానికి కోలుకోకపోవడంతో జట్టు నుంచి తప్పించి , సర్పరాజ్కు అవకాశమిచ్చారు . శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ కు సెలక్షన్ కమిటీ సుదర్శన్ స్థానంలో సర్ఫరాజ్ బాన్ని ఎంపికే చేసింది . కొలంబోలో అతడు జట్టును కలవ నున్నాడు అని బీసీసీఐ తెలిపింది . సర్పరాజ్ ఇప్పటిదాకా 6 టెస్టులు ఆడాడు . అతను 11 ఇన్నింగ్స్లో 371 పేరు గులు చేశాడు . ఇందులో ఒక సెంచరీ , 3 అర్ధసెంచరీబు ఉన్నాయి . చివరగా ఈ కుడి చేతి వాటం బ్యాటర్ 2024 లో సొంతగడ్డపై న్యూజిలాండ్లో టెస్టు మ్యాచ్ ఆడాడు . కులీప్ అందుకే .. కొలంబో : శ్రీలంక ఎలెవన్ రెండో ఇన్నింగ్స్ కుర్తీస్ యాదవ్ బౌలింగ్ చేయకపోవడానికి ఫిట్నెస్ సమస్య కారణం కాదని టీమ్ ఇండియా స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహు తులే అన్నాడు . మ్యాచ్లో పల్టిప్ 18 ఓవర్లు బౌలింగ్ చేశాడు . అతడికి ఈ మ్యాచ్ మంచి అనుభవాన్నిచ్చింది . కుల్దీప్ కేవలం విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు . తన శరీర పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలనుకున్నాడు అని వార్మప్ మ్యాచ్ ముగిసిన అనంతరం అతడు చెప్పాడు . సన్నాహక మ్యాచ్ స్పిన్నర్లకు ఎంతో ఉపకరించిందని .. రవీంద్ర జడేజా , మానవ సుతార్ , సారాంశ్ జైన్ సరిపడా ఓవర్లు వేసి , పిచ్పై అవగాహన తెచ్చుకున్నారని బహుతులే అన్నాడు . ఆ వాల్పేపర్ పెట్టుకుని .. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన షానవాజ్ ఖాన్ కుంగిపోలేదు . ఆయన కష్టానికి విలువ చేకూర్చాలని శ్రమించాడు . ఇవాళ ప్రపంచ AP ప్రదర్శన చేశాడు . పానవాజ్ యాన్ ను ఓడించింది . ఫైనల్లో ఆరంభం నుంచి అస్మిత దూకుడుగా ఆడింది . తొలి గేమ్ 3-0తో మొదలు పెట్టిన ఆమె . ఆపై 9-5 ఆధిక్యంలోకి వెళ్లింది . అక్కడ నుంచి హన్ పుంజుకుని 11-11తో స్కోరు సమం చేసింది . ఆపై మరింత విజృంభించిన హన్ .. గేమ్ను గెలుచుకుని ఆధిక్యంలో నిలిచింది . రెండో గేమ్ ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురైనా విరామ సమయానికి అన్నిత 11-8తో ఆధిక్యంలో నిలిచింది . హన్ నుంచి పోటీ ఎదురైనా .. ఈ గేమ్ నెగ్గిన అస్మిత .. మ్యాచ్లో నిలిచింది . నిర్ణయాత్మక మూడో గేమ్ లో బ్రేక్ సమయానికి భారత షట్లర్ 9-11తో కాస్త ఉత్తరప్రదేశ్ ప్రతాస్గర్లోని మానైపర్ గ్రామం . అతడికి 10 ఏళ్లు ఉన్నప్పుడే నాన్న నసీముద్దీన్ క్యాన్సర్ బారిన పడి మరణించారు . తన బంధువుల్లో ఆర్మీ జవాను , మాజీ జాతీయ జావెలిన్ త్రోయర్ అయిన మహ్మద్ హదీస్ .. జాతీయ స్థాయి స్టీపుల్చేజర్ అయిన షారుఖ్ బాన్ అతడికి తోడుగా నిలిచారు . ఆటలో శిక్షణ ఇప్పించారు . వారి సహకా రంతో నవాజ్ కఠోర సాధన చేశాడు . నవాజ్ 2028 లాస్ ఏంజెలెస్ ఒలిం పిచ్సే కలగా ముందుకెళ్తున్నాడు . ఈ క్రీడలకు సంబంధించిన ఫోటోను తన పోన్లో వాల్పేపర్ పెట్టుకోవడం గమనార్హం . నా ప్రదర్శనతో సంతృప్తిగా లేను . తొలి రెండు ప్రయత్నాల్లో బాగానే దూకినప్పటికీ , తర్వాత శరీరం సహకరించకపోవడంతో లయ దెబ్బతింది . త్వరలో 8 మీటర్లు దాటగలనని విశ్వాసంతో ఉన్నా అని ఈ పోటీల అనంతరం షానవాజ్ పేర్కొన్నాడు . గిల్ రెడీ శ్రీలంకతో తొలి టెస్టు ముంగిట కెప్టెన్ శుభ్ మన్ గిల్ ఫిట్నెస్ పై నెలకొన్న సందిగ్ధత తొలగి పోయింది . మూడు రోజుల కిందట ప్రాక్టీస్లో చేతి వేలికి గాయం కారణంతో .. శ్రీలంక క్రికెట్ ఎలెవెన్తో సన్నాహక మ్యాచ్లో తొలి రెండు రోజులు మైదానంలోకి రాని శుఫ్మన్ .. ఆదివారం బ్యాటింగ్ చేయడమే కాక జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు . ఓపెనర్ యశస్వీ జైస్వాల్ ( 61 రిటైర్ హర్ట్ , 46 బంతుల్లో 9.4 , 2.6 ) తో కలిసి శుభ్ర్మన్ గిల్ ( 44 54 బంతుల్లో 74 ) కీలక భాగస్వామ్యం నెలకొల్పడం .. • సన్నాహక మ్యాచ్లో సత్తా చాటిన కెప్టెన్ • శ్రీలంక ఎలెవన్పై భారత్ విజయం గిల్ , యశస్వి ఆఖర్లో మహ్మద్ సిరాజ్ ( 12 నాటౌట్ , 15 బంతుల్లో 14,4-6 ) మెరు పులు మెరిపించడంతో మూడు రోజులు సన్నాహక మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది . 207 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది . జైస్వాల్ తొలి ఇన్నింగ్స్లో డకౌటైన సంగతి తెలిసిందే . భారత్ , శ్రీలంక మధ్య రెండు టెస్టుల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ ఈ నెల 15 న గాలిలో మొదలవుతుంది . ఆఖరి రోజు ఇలా .. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 351 / 6 లో నిలిచిన భారత్ .. అదే స్కోరు వద్ద డిక్లేర్ చేసింది . ఆరు పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించిన శ్రీలంక ( తొలి ఇన్నింగ్స్ 368/8 డిక్లేర్ ... మూడో రోజు 200/6 వద్ద రెండో ఇన్నింగ్స్న డిక్లేర్ చేసింది . ఓపెనర్ నిషాన్ ఫెర్నాండో ( 63 రిటైన్డ్ హర్ట్ , 78 బంతుల్లో 104 ) టాప్ స్కోరర్ గా నిలిచాడు . నిపున్ ధనంజయ ( 46 ) , అంజలా బండారు ( 35 ) రాణించారు . గుర్నూర్ బ్రార్ , జడేజా వెరో రెండు కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన అథ్లెట్లతో ప్రధాని మోదీ 64 వెనుకబడింది . కానీ అక్కడ నుంచి అస్మిత దూకుడు పెంచింది . 15-11తో ఆధిక్యంలోకి వెళ్లిన ఆమె .. ఆదే జోరుతో గేమ్ తో పాటు మ్యాచ్ను కైవసం చేసుకుంది . కొరియా ఓపెన్లోనే గాయపడి .. : 2024 ఆగస్టులో జరిగిన కొరియా ఓపెన్లో కుడి మోకాలిలో చీలిక రావడంతో శస్త్ర చికిత్స చేయించుకుంది . ఆ తర్వాత 2025 ఫిబ్రవరిలో పునరాగమనం చేసిన అస్మిత .. వరుసగా 14 టోర్నీలు ఆడింది . ఈ సీజన్లో చైనా మాస్టర్స్ , మలేసియా మాస్ట ర్స్లో క్వార్టర్స్ చేరింది . మకావు ఓపెన్లో సెమీఫైనల్ వరకు వెళ్లింది . స్థిరంగానే రాణించినా .. కీలక సమయాల్లో తప్పిదాలతో టైటిళ్లు చేజా రుకున్న ఈ అసోం అమ్మాయి .. కొరియా మాస్టర్స్ టోర్నీలో సత్తా వాటింది . అనవసర తప్పిదాలను దిద్దుకుని తొలి టైటిల్ సొంతం చేసు కుంది . ఈ క్రమంలో క్వార్టర్స్లో టాప్ సీడ్ అకౌచి ( జపాన్ ) కు షాకి చ్చింది . ఈ విజయం నమ్మశక్యంగా అనిపించట్లేదు . మరిన్ని టైటిళ్లు సాదించాలనే లక్ష్యంతో ఉన్నా ఫైనల్లో తొలి గేమ్ కాస్త తడబడ్డాను . పరిస్థితులను సరిగా అర్ధం చేసుకోలేకపోయాను . తర్వాత పుంజుకుని విజయాన్ని అస్మిత తెలిపింది . CAGELI ఓలో బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాన్ , కార్యదర్శి దేవ్ జిత్ సైకియా తదితరులతో లక్ష్మణ్ ఆటగాళ్లు యంత్రాలు కాదు వికెట్లు పడగొట్టారు . ఛేదనలో గిల్తో కలిసి భారత్ ఇన్నింగ్స్ ఆరంభించిన యశస్వి జైస్వాల్ , చక్కని షాట్లతో అలరించాడు . గిట్ కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా బ్యాటింగ్ చేశాడు . లంక బౌలర్లను ఆలవోకగా ఎదుర్కొన్న జైస్వాల్ .. ఇతరులకు అవకాశం కల్పించడం కోసం జట్టు స్కోరు 1000 వద్ద రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు . కాసేపటికే గిల్ కూడా నిష్క్రమించాడు . ధ్రువ్ జురెల్ 17 పరుగులు చేసి ఔట్ కాగా .. రిషబ్ పంత్ ( 28 , 68 బంతుల్లో 14. 3.8 ) ఓపికగా ఆడి వెనుదిరిగాడు . బెంగళూరు క్రికెటర్లు యంత్రాలు కాని , గాయాల నుంచి వాళ్ళు త్వరగా కోలుకో కపోవడానికి సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ( సీఓఈ ) కారణమని నిందిందకూ డదని దాని అధిపతి వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు . ఆటగాళ్లు పదేపదే గాయాల బారిన పడుతుండడంతో సీఓఈ విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే . ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు మిదున్ దేవత్ సైకియా సహా బోర్డు బృందం అది మస్ దీంతో భారత్ 15 తో నిలిచింది . తర్వాత జడేజా ( 22 32 బంతుల్లో 34 ) కాసేపు నిలిచి రిటైర్డ్ హర్ట్ BVP .. తొలి ఇన్నింగ్స్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన గుర్నూర్ బ్రార్ ( 2 ) త్వరగానే వెనుదిరిగాడు . ఆ తర్వాత మానవ్ సుతార్ ( 24 బంతుల్లో 4 ) రిటైర్డ్ హర్టయ్యాడు . ఆఖరి ఓవర్ మిగిలి ఉండగా భారత్ 191 / 4 తో నిలవడం , టెయిలెండర్లే ఉండడంతో మ్యాచ్ డ్రాగా ముగుస్తుందను కున్నారంతా ! కానీ సిరాజ్ అనూహ్యంగా బ్యాటుతో విరుచుకు పడ్డాడు . నువంత బౌలింగ్లో అతడు వరుసగా మూడు సిక్స్ లు బాదడంతో విజయానికి అవసరమైన 16 పరుగులను మూడు బంతుల్లోనే సాధించి , భారత్ మ్యాచ్ను ముగించింది . శ్రీ లంక ఎలెవన్ తొలి ఇన్నింగ్స్ : 363/8 డిక్లేర్డ్ భారత్ తొలి ఇన్నింగ్స్ : 357/6 డిక్లేర్స్ : శ్రీలంక ఎలెవన్ రెండో ఇన్నింగ్స్ : 2006 డిక్లేర్డ్ భారత్ రెండో ఇన్నింగ్స్ : 214/4 ( యశస్వి జైస్వాల్ 61 , శుభ్ర్మన్ 44 , సిరాజ్ 12 నాటౌట్ , పంత్ 28 , జడేజా 22 : నువంత 2/573 నాతో .. ఈ విజేతలు దేశానికి గర్వకారణం : మోదీ విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు . ఈ సందర్భంగా అతను సీఓఈని వెనకేసుకొచ్చాడు . సీఓఈ కేవలం పునరావాస కేంద్రం కాదు . క్రికెటర్లు అత్యున్నత స్థాయికి చేరడానికి అది చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది . కాబట్టి గాయాలకు మమ్మల్ని నిందించడం సరికాదు . ఎందుకంటే .. మీరు నిందిస్తున్నారు అంటే ఒకరిని బలిపశువును చేయడానికి ప్రయత్నిస్తున్నారని అర్ధం అని లక్ష్మణ్ చెప్పాడు . సీఓఈ , రెండు జట్ల ( పురుషులు , మహి కలు ) మేనేజ్మెంట్ , ఎస్ఎస్ఎమ్ సిబ్బంది మధ్య మంచి సమన్వయం ఉంది . ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉంటాం అని అతడు వివరించాడు . కేబౌలర్ బుమ్రా , ఆల్ రౌండర్లు హర్షిత్ రాణా , హార్దిక్ పాండ్య , వాషింగ్టన్ సుందర్ , టాప్ ఆర్డర్ బ్యాటర్ సాయి సుదర్శన్ ప్రస్తుతం సీఓఈలో వివిధ గాయాల నుంచి కోలుకుంటున్నారు . సీఓఈ వెలుపల దులీప్ ట్రోఫీ ఫైనల్ ! వీవీఎస్ లక్ష్మణ్ ఎలా ఉంటుందంటే .. సైకియా భారత జట్టు సెల క్షన్ ప్రక్రియను వివరిం చాడు . జట్టు సిరీస్ కోసం మించడానికి మూడు లేదా నాలుగు వారాల ముందు ఎంపిక సమావేశం నిర్వహిస్తాం . అప్పటికి ఆట గాడి స్థితి గురించిన కచ్చిత మైన సమాచారం మా వద్ద ఉండదు . అందుకే ఫిట్ నెస్ ' ' పరీక్షలో నెగ్గితే ' అన్న షరతు పెడతాం . ఆటగాడు సమయానికి ఫిట్నెస్ సాధిస్తే జట్టులోకి తీసు కుంటాం . ఫిట్నెస్ సాధించ దానికి సమయం ఉన్నప్పుడు పూర్తిగా తిరస్కృ రించకూడదన్నది మా ఉద్దేశం అని చెప్పాడు . అది చాలా కష్టం .. : టైమ్న్ ప్రకారం ఆటగాడు . పూర్తి ఫిట్నెస్ అందుకోవడం కష్టమని లక్ష్మణ్ చెప్పాడు . మన అశల ఆధారంగా మార్గదర్శకాలు , టైమ్న్లు ఉంటాయన్న విషయాన్ని మనం అర్ధం చేసుకోవాలి . కానీ అది మానవ శరీరం . ప్రతిసారీ టైమ్న్ ప్రకారం నడుచుకోవడానికి అది యంత్రం కాదు . ఓ ఆటగాడి పురోగతిని అర్ధం చేసుకోవడమనేది ఓ నిరంతర ప్రక్రియ . దాని ఆధారంగా పనిభారాన్ని పెంచుతాం . వాళ్ల గాయాన్ని గుర్తించడం నుంచి సీఓఈని వీడే వరకు ఈ పక్రియ కొనసాగుతుంది అని లక్ష్మణ్ చెప్పాడు . తన వాదనకు బలం చేకూర్చ డానికి అతడు బుమ్రా , సుదర్శన్ల గురించి ప్రస్తావించాడు . వాళ్లను ఎంపిక చేసేట ప్పుడు .. ' ఫిట్నెస్ పరీక్ష నెగ్గితే అన్న షరతు ఎప్పుడూ ఉంటుంది . వాళ్లు పురోగతి నెమ్మదిగా ఉంటే ఆ విషయాన్ని సెలక్షన్ కమిటీ చైర్మన్ , ప్రధాన కోచ్లకు తెలియ చేస్తాం . ఆ ప్రక్రియ సాఫీగా సాగుతోంది . అంతర్జాతీయ ' సిరీస్ ఆడేందుకు తామింకా సిద్ధంగా లేమని వాళ్లు అర్ధం చేసుకున్నారు అని లక్ష్మణ్ పేర్కొన్నాడు . అనేక మంది ఆటగాళ్లు తర చుగా గాయపడుతుండడంపై వ్యక్తమవుతున్న ఆందోళనను అతడు కొట్టిపారేశాడు . గాయాలు కెరీర్లో భాగమని అన్నాడు . ఇది ఆందోళన కలిగించే విషయం కాదు . అత్యున్నత స్థాయి క్రికెట్లో ఓఓ ఆటగాడు 100 శాతానికి మించి శ్రమించాల్సివుంటుంది . గాయాలు ఆటగాడి కెరీర్లో భాగం . ఓ ఆటగాడు గాయం కాకుండా ఉండడం గురించి ఆలోచి స్తున్నాడు అంటే .. శక్తి మేర అడట్లేదనే అర్థం అని లక్ష్మణ్ మీడియాకు వివరించాడు . ఆటగాళ్ల పురోగతిని పర్యవేక్షించే మంచి వ్యవస్థ సీఓఈలో ఉందని అతడు తెలిపాడు . నిర్దేశిత ప్రమాణాలను అందు కున్న తర్వాతే ఆటగాళ్లను సీఈ నుంచి విడుదల చేస్తా మని చెప్పాడు . సీఓఈని వీడాక తొలి మ్యాచ్లోనే ఆటగాడు తన సామర్థ్యం మేరకు ఆడగలగాలి అన్నదే తమ ఉద్దేశమని లక్ష్మణ్ స్పష్టం చేశాడు . బెంగళూరు : ఈ ఏడాది జరిగే దులీప్ ట్రోఫీలో ఫైనల్ మ్యాచ్ల్న బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కాకుండా బయట స్టేడియంలో నిర్వహించే అవకాశం ఉంది . 21 : 26-27 దేశవాళి సీజన్ దులీప్ ట్రోఫీతో మొదలు కానుంది . ఈ టోర్నీ ఈనెల 23 న బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఆరంభం కానుంది . అయితే సీఓఈలో అభిమానులకు ప్రవేశం లేదు . ఫైనల్ను ఎక్కువ మంది అభిమానులు నేరుగా వీక్షించా లనే ఉద్దేశంతో సీవోరులో కాకుండా బయట మైదానంలో నిర్వహించాలని బీసీసీఐ భావి స్తోంది . సీఓఈకు భూమిని కేటాయించినప్పుడు జనాలను ఎక్కువమంది గుమిగూడ కుండా చూడాలని ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది . ఆ నిబంధనలను మీరలేం . అందుకే దులీప్ ట్రోఫీ మ్యాచ్లకు అభిమానులను నేరుగా ఆనుమతించట్లేదు . జట్టు సభ్యులతో సన్నిహితంగా ఉండేవాళ్లు మాత్రమే రావొచ్చు . ఈ ఏడాది దులీప్ ట్రోఫీ మ్యాచ్లలకు లైవ్ కవరేజీని పెంచుతున్నాం . ఫైనల్ మ్యాచ్ ను సీఓఈలో కాకుండా బయట నిర్వహించడంపై ఆలోచిస్తున్నాం . కానీ ఈ టోర్నీకి ఇంకా సమయం ఉంది . అని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా చెప్పారు . గత సీజన్లో కూడా దులీప్ ట్రోఫీ సీఓఈలోనే జరిగింది . ఎర్ర బంతికి క్రికెట్కు అవసర మైన నాణ్యమైన పిజ్లతో పాటు మెరుగైన శిక్షణ సదుపా ఈ టోర్నీని ఇపుడే నిర్వహించాలని బోర్డు నిర్ణయిం ఢిల్లీ : కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన అథ్లెట్లతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు . గ్లాస్గోలో జరిగిన ఈ టోర్నీలో ఉత్తమ ప్రదర్శనతో పతకాలు గెలిచిన వారందరిపై ఆయన ప్రశంసలు కురిపించారు . దేశానికి గర్వకారణమైన ' మీరాబాయికి అథ్లెట్లను కలవడం చాలా ప్రత్యేకంగా ఉందని ప్రధాని వ్యాఖ్యానించారు . ఈ కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ మొత్తం 13 స్వర్ణాలు సహా 39 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది . ఒక్క బాక్సింగ్ లోనే మనోళ్లు 7 పసిడి , 3 రజతాలతో మొత్తం 10 పతకాలు తేవడం విశేషం . లడ్డు తినిపిస్తూ .. చింది .
    8
    9
  • vinnu♥️ - Author on ShareChat
    vinnu♥️
    #sports news #sports
    Mratakohl 120 @anusukashame  Mratakohl 120 @anusukashame
    12
    14
  • Kalam Daily - Author on ShareChat
    Kalam Daily
    #Kalam #KalamPaper #KalamEpaper #kalamDaily #kalamNewsPaper #karate #karate #sports #sports
    Kalam, KalamPaper
    5
    5
  • katamaraju - Author on ShareChat
    katamaraju
    #👩‍🎓GK & కరెంట్ అఫైర్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #sports #education #teachers
    GK & కరెంట్ అఫైర్స్, ఈరోజు అప్‌డేట్స్
    22
    16
  • Kalam Daily - Author on ShareChat
    Kalam Daily
    #Kalam #KalamPaper #KalamEpaper #kalamDaily #kalamNewsPaper #📰జాతీయం/అంతర్జాతీయం #viral #sports
    Kalam, KalamPaper
    9
    17
  • Krishna - Author on ShareChat
    🌿🌹Krishna 🌹🌿
    #క్రికెట్ #cricket #స్పోర్ట్స్ #cricket india
    CENTURY IN COLOMBO 103 (121) 099 Peut"tt PADIKKAL VSSLXI WARMUPTEST CENTURY IN COLOMBO 103 (121) 099 Peut"tt PADIKKAL VSSLXI WARMUPTEST
    10
    9
  • katamaraju - Author on ShareChat
    katamaraju
    #👩‍🎓GK & కరెంట్ అఫైర్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #finance #sports #education
    వైజాగ్ ఏఐ డేటా సెంటర్ కోసం ప్రతి డాలర్ పెట్టుబడి రూ .30,000 కోట్లు 12 శాతం M రెండున్నర సంవత్సరాల్లో నిర్మాణం పూర్తి • అదానీ ఎంటర్ప్రైజెస్ | న్యూఢిల్లీ గూగుల్తో కలిసి ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్న ఏఐ డేటా సెంటర్ పెట్టుబడుల వివరాలను అదానీ గ్రూప్ ప్రధాన కంపెనీ అయిన అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ( ఏఈఎల్ ) ఎట్టకేలకు చూచాయగా వెల్లడించింది . అదానీ గ్రూప్ , గ్లోబల్ డేటా సెంటర్ ఆపరేటర్ ఎడ్జ్ కనెక్స్ భాగస్వామ్య సంస్థ అయిన అదానీ కనెక్స్ ఈ డేటా సెంటర్న ఏర్పాటు చేస్తోంది . మూడు క్యాంపస్లలో మొత్తం 1,000 మెగావాట్ల సామ ర్యంతో ఏర్పాటు చేసే ఈ ప్రాజెక్టులో , అదానీ గ్రూప్ 400 మెగావాట్ల సామర్థ్యం గల ఏఐ డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది . ఇందుకు ఒక్కో మెగావాట్కు రూ .70 కోట్ల నుంచి రూ .75 కోట్ల వరకు ఖర్చవుతుందని అదానీ గ్రూప్ సీఎస్ఇ జుగ్మెందర్ సింగ్ . అనలిస్టుల ప్రశ్నలకు సమాదా నంగా చెప్పారు . ఈ లెక్కన అదానీ గ్రూప్ ఏర్పాటు చేసే 400 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్కు రూ .28,000 కోట్ల నుంచి రూ .30,000 కోట్ల వరకు ఖర్చు కానుంది . ఈ ప్రాజెక్టుపై పెట్టే ప్రతి డాలర్ పెట్టుబడిపై 12 శాతం రాబడి అంచనా వేస్తున్నట్టు సింగ్ వెల్లడించారు . అయితే ఈ ఏఐ డేటా సెంటర్కు అవసరమైన గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ల ( జీపీయూ ) ను తుది వినియోగదారులే సరఫరా చేస్తారని చెప్పారు . ఈ ఏడాది ఏప్రిల్లో ప్రారం భమైన ఈ డేటా సెంటర్ నిర్మాణం రెండున్నర సంవత్సరాల్లో పూర్తవుతుం దని అదానీ గ్రూప్ సీఎఫ్ఎ సింగ్ వెల్లడించారు . బ్యాంకింగ్ షేర్లు పడేశాయ్ .. సెన్సెక్స్ 455 | పాయింట్లు డౌన్ ముంబై : వరుసగా రెండు రోజులు లాభపడిన భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు వారాంతం ట్రేడింగ్లో నష్టాలు చవిచూశాయి . బ్యాంకింగ్ , ఆర్థిక సేవల రంగ షేర్లలో అమ్మకాలతో పాటు చమురు ధరల పెరుగుదల ఇందుకు కారణమయ్యాయి . శుక్రవారం ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 455.59 పాయింట్ల నష్టంతో 78,199.17 వద్దకు జారు కోగా .. నిఫ్టీ 65.35 పాయింట్లు కోల్పోయి 24,570.65 వద్ద స్థిరపడింది . సెన్సెక్స్ లోని 30 నమోదిత కంపెనీల్లో 16 నష్టపోగా .. ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన అప్పర్ లేయర్ ఎన్బిఎఫ్సీల జాబితాలో పేరున్న బజాజ్ ఫైనాన్స్ షేరు 5.90 శాతం క్షీణించి సూచీ టాప్ లూజర్ గా మిగిలింది . బజాజ్ పిన్న ర్వ్ 4.18 శాతం , ఐసీఐసీఐ బ్యాంక్ 372 శాతం నష్టపోయాయి . ఫారం గేటు అమ్మకం ధరలు ( కి 100 గుడ్డు ) - విజయవాడ | హైదరాబాద్ 520 వరంగల్ 522 ' గోదావరి చిత్తూరు 583 ఫామ్ గేట్ ధర హైదరాబాద్ 110 555 525 విశాఖపట్నం 525 డజను గుడ్లు రూ . 80 వెనాక్కాబ్ బ్రాయిలర్ చికెన్ విజయవాడ 117 గుంటూరు 117 వరంగల్ 110 కరీంనగర్ 110 మహబూబ్నగర్ 110 కర్నూలు విశాఖపట్నం 116 గోదావరి 110 117 ఒంగోలు 117 చిత్తూరు 129 134 నెల్లూరు అనంతపురం 134 బంగారం ధరలు ( 10 గ్రాములకు రూ.లలో ) 24 క్యారెట్లు 22 క్యారెట్లు కేజీ వెండి | హైదరాబాద్ 1,49,890 1,37,4002,50,500- | విజయవాడ 1,48,000 1,35,000 2.22,900 విశాఖపట్నం 1,51,250 1,38,250 2,50,000+ | రాజమండ్రి 1.45,000 1,37,000 2,50,000+ ప్రొద్దుటూరు 1,45,300 1,33,680 2,30,000 duo 1.49.621 1.37.053 2.31.381 adan || ఆంధ్రజ్యోతి | బిజినెస్ విజయవాడ • శనివారం 8 ఆగస్టు 2026 ఇండిగో నుంచి ' ఎంబ్రాయర్ ' కు భారీ ఆర్డర్ ! న్యూఢిల్లీ దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో తన వ్యూహాన్ని మార్చినట్టు కనిపిస్తోంది . ఇప్పటి వరకు ఎయిర్ బస్ , బోయింగ్ విమానాలపై ఆసక్తి చూపిన ఇండిగో . తాజాగా బ్రెజిల్ కేంద్రంగా పనిచేసే ' ఎంబ్రాయర్ ' కంపెనీ విమానాలపై ఆసక్తి చూపిస్తోంది . తన ప్రాంతీయ విమానయాన అవస రాల కోసం ఎంబ్రాయర్ తయారు చేసే ' ఎంబ్రాయర్ ఈ 2 రకం విమానాలను పెద్ద సంఖ్యలో కొనేందుకు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం . ప్రస్తుతం ప్రాథ మిక దశలో ఉన్న ఈ చర్చలు ఫలిస్తే .. ఇండిగో నుంచి ఎంబ్రాయర్ కంపెనీకి వందల కోట్ల డాలర్ల విలువైన కాంట్రాక్టు లభించినట్టే . అయితే ఈ వార్తలపై రెండు కంపెనీలు అధికారికంగా నోరు మెదపడం లేదు . భారత్లోనే తయారీ : ఇండిగో నుంచి ఈ భారీ ఆర్డర్ లభిస్తే ఎంబ్రాయర్ . భారత్లో తన పూర్తి అసెంబ్లింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తుందని భావిస్తు న్నారు . భారత విమానయాన సంస్థల నుంచి కనీసం 200 విమానాలకు ఆర్డర్ లభిస్తే .. భారత్లో పూర్తి అసెంబ్లింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని ఎంబ్రా యర్ సీఈఓ ఫ్రాన్సిస్కో గోమ్స్ నెటో గత ఏడాది తన భారత పర్యటనలో ప్రకటించారు . కాగా ఎంబ్రాయర్ ఇందుకోసం ఇప్పటికే అదానీ గ్రూప్ జట్టు కట్టింది . మార్కెట్లోకి రామాజ్ ' పంచా ' చెన్నై ( ఆంధ్రజ్యోతి ) : ప్రముఖ దోవతి బ్రాండ్ మాజ్ కాటన్ . ఒడిశాలోని మయూర్ భంజ్ ప్రాంతానికి చెందిన సాంప్రదాయ సంతాలీ నేత కళను సమకాలీన దోవతిగా పునఃరూపకల్పన చేసి ' పంచా ' అనే పేరుతో కొత్త చేనేత ఉత్పత్తిని మార్కెట్లోకి తీసుకువచ్చింది . పంచా ద్వారా భారత్లో అంతగా ప్రాచుర్యం లేని నేత సంప్రదాయాలను వెలు | గులోకి తీసుకువస్తున్నట్లు రామ్ జ్ కాటన్ వెల్లడించింది . అంతేకా కుండా ఆరుదైన కళను సజీవంగా కొనసాగిస్తున్న గిరిజన మహిళా నేత కార్మికులకు విస్తత గుర్తింపు కల్పించడంతో పాటు స్థిరమైన జీవనోపాధి | అవకాశాలను కూడా అందిస్తున్నట్లు పేర్కొంది . శుక్రవారం తిరుప్పూ ర్లో రామాజ్ కాటన్ వ్యవస్థాపకులు , చైర్మన్ కేఆర్ నాగరాజన్ , తిరు పూర్ పోలీసు కమిషనర్ ఎస్ రాజేశ్వరి , ఒడిశాకు చెందిన మౌనద్వాని ఫౌండేషన్ వ్యవస్థాపకులు బిందు వినోదన్ తదితరులు ' పంచా'ను లాంఛనంగా ఆవిష్కరించారు . ఈ సందర్భంగా కేఆర్ నాగరాజన్ మాట్లాడుతూ .. వైవిధ్యంతో కూడుకున్న భారత్లో ఎన్నో అద్భుతమైన నేత సంప్రదాయాలున్నాయని , వాటిల్లో మయూర్ భంజ్కు చెందిన సంతాలీ నేత కళ ఒకటని తెలిపారు . ప్రజ్ఞానంద .. ' విజయా'నంద యూరోపియన్ టీ 20 లీగ్ లో రహానె భారత జీఎంకు సెయింట్ లూయిస్ టైటిల్ సెయింట్ లూయిస్ ( యూఎస్ ) : భారత గ్రాండ్ మా స్టర్ ప్రజ్ఞానంద తొలిసారి సెయింట్ లూయిస్ ర్యాపిడ్ , బ్రిట్స్ టైటిల్ దక్కించుకున్నాడు . 20 ఏళ్ల ప్రజ్ఞానంద టోర్నీలో మరో రౌండ్ మిగిలి ఉండగానే 23.5 పాయింట్లతో విజేతగా నిలి చాడు . సిందరోవ్లో గేమ్ను డ్రా చేయడంతో భారత జీఎంకు టైటిల్ లభించింది . ఈ విజయంతో గ్రాండ్ చెస్ టూర్ ఓవరాల్ ర్యాంకింగ్స్లో అతడు రెండో స్థానానికి దూసుకొచ్చాడు . దరి మిలా గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్ స్థానాన్ని ప్రజ్ఞానంద దాదా పు ఖాయం చేసుకున్నాడు . సెయింట్ లూయిస్లో విజేతగా నిలవడం ఎంతో సంతోషంగా ఉంది . ఇందుకు నా బృందా కుటుంబానికి కృతజ్ఞతలు తెలుపుతున్నా మరో మూడు రోజుల్లో సింక్విఫీల్డ్ కప్ మొదలవుతోంది . ఆ టోర్నీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా ' అని ప్రజ్ఞానంద అన్నాడు . న్యూఢిల్లీ : భారత మాజీ ఆటగాడు అజింక్యా రహానె యూరోపియన్ టీ 20 ప్రీమియర్ లీగ్ ( ఈటీపీఎల్ ) లో బరిలోకి దిగనున్నాడు . ఈనెల 26 న ఈటీపీఎల్ తొలి సీజన్ ఆరంభం కానుంది . ఈమేరకు తను స్టీవ్ వా సహ యజమానిగా ఉన్న అమ్రామ్ ఫ్రేమ్స్ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు . ఫ్లేము మిచెల్ మార్ష్ నేతృత్వం వహిస్తుండగా స్టీవ్ స్మిత్ , టీమ్ డేవిడ్ , బ్రేస్వెల్ కూడా ఆడుతున్నారు . మొత్తం ఆరు ఫ్రాంచైజీలు ఈ లీగ్ లో ఆడతాయి . APPOINTMENTS WANTED మంటూరులో ప్రముఖ రియల్ఎస్టేట్ సంస్థ జనచైతన్య గ్రూప్ నందు పనిచేయుటకు ఈక్రింది సిబ్బంది కావలెను . మార్కెటింగ్ మేనేజర్లు 19 సంవత్సరం Tally Podod మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ / మార్కెటింగ్ టీం టెలికాలర్స్ / డిజిటల్ మార్కెటింగ్ శ్రీ గ్రాఫిక్ & వెబ్ డిజైనర్ స్త్రీ పురుషుల దరఖాస్తు చేసుకోవచ్చు . జీతం & ప్రోత్సాహకాలు అందించబడును . రియల్ ఎస్టేట్ మార్కెకింగ్ అనేది కష్టపడే వారికి అపారమైన అవకాశాలు కల్పించే రంగం . | JANACHAITANYA GROUP శ్రీ నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నా .. ఆ జీవితంలో ఎదగాలనే లక్ష్యం ఉన్నా ... మీ తప్పుకుండా విజయాన్ని సాధించగలరు . ఇంటర్వూ జరుగు తేదీలు : ఆగష్టు 08 , 09 సమయం : ఉదయం 10:00 నుండి సాయంత్రం 4:00 వరకు | Open Plots Available at Karlapudi ( CRDA ) , Budampadu ( GUNTUR ) Ready to Occupy 3'Bedroom Flats in Vidyanagar 4th Line Guntur . మార్కెటింగ్ ఆఫీస్ : JKC కాలేజ్ రోడ్ యాక్సిస్ బ్యాంక్ బిల్డింగ్ , 2 వ అంతస్తు , గుంటూరు . +91 94 94 77 68 68 ఎస్బీఐ భళా ! ముంబై : ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఆర్థిక ఫలితాలు మార్కెట్ అంచనాలను మించాయి . ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ( 2036-27 ) లో జూన్తో ముగిసిన మొదటి త్రైమాసికానికి ( క్యూ 1 ) ఎస్బీఐ ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 13.73 శాతం వృద్ధితో రూ .24,113 కోట్లకు ఎగబాకింది . వడ్డీ ఆదాయం పుంజుకోవడంతో పాటు కేటాయింపులు తగ్గడం ఇందుకు దోహదపడింది . ఈ క్యూకిలో బ్యాంకు స్టాండ్లోన్ లాభం రూ .21,12122 కోట్లుగా నమోదైంది . గత ఆర్థిక సంవత్సరం ( 2025-26 ) లో ఇదే కాలానికి నమోదైన స్టాండ్అలోన్ ప్రాఫిట్ రూ .19,160.44 కోట్లతో పోలిస్తే 10.23 శాతం వృద్ధి కనబరిచింది . మరిన్ని ముఖ్యాంశాలు . * ఈ జూన్తో ముగిసిన మూడు నెలల్లో ఎస్బీఐ నికర వడ్డీ ఆదాయం ( ఎన్ఐఐఐ ) వార్షిక ప్రాతిప దికన దాదాపు 15 శాతం వృద్ధితో రూ .46,992 కోట్లకు పెరిగింది . సమీక్షా కాలానికి బ్యాంకు స్థూల రుణాలు 18.63 శాతం పెరగడం ఇందుకు తోడ్పడింది . కాగా , ఈ కూ l లో బ్యాంక్ దేశీయ వ్యాపార నికర వడ్డీ మార్టిన్ ( ఎన్ఐఐఎం ) వార్షిక ప్రాతిపదికన పోలిస్తే స్వల్పంగా తగ్గి 3 శాతానికి పరిమితమైంది . కానీ , ఈ మార్చితో ముగిసిన త్రైమాసికంతో పోలిస్తే ఎన్ఐఐఎం 0.07 శాతం పెరిగింది . * గడిచిన త్రైమాసికంలో బ్యాంక్ వడ్డీయేతర ఆదాయం మాత్రం 9 శాతం తగ్గి రూ .15,293 కోట్లకు జారుకుంది . ఫారెక్స్ లేదా డెరివేటివ్ ఆదాయం 70 శాతం మేర తగ్గడం ఇందుకు ప్రధాన కారణం . • ఈ క్యూ లో ఎస్బీఐ డిపాజిట్లు 9.73 శాతం వృద్ధి చెందాయి . మొత్తం డిపాజిట్లలో కరెంట్ , సేవింగ్ అకౌంట్ల ( కాసా ) వాటా 0.12 శాతం తగ్గి 39.36 శాతానికి పరిమితమైంది . 14-15 % ఈ ఆర్థిక సంవత్స రుణ వృద్ధి లక్ష్యం రంలో బ్యాంకు 14-15 శాతం రుణ వృద్ధిని ఎట్టి లక్ష్యంగా పెట్టుకుందని ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు . 10-11 శాతం డిపా జిట్ల పెరుగుదల ఈ రుణ వృద్ధి లక్ష్యాన్ని సాధిం చేందుకు అవసరమైన నిధుల సమీకరణకు తోడ్పడగలదన్నారు . ఆర్బీఐ ఇటీవల ప్రవేశపె ట్టిన ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ ( బ్యాంక్ ) డిపాజిట్ విండో ద్వారా తమ బ్యాంక్ ఇప్పటికే 600 కోట్ల డాలర్ల డిపాజిట్లు సమీకరించిందని వెల్లడించారు . సెప్టెంబరు 30 తో ముగియనున్న ఈ పథకం ద్వారా బ్యాంక్ మొత్తం డిపాజిట్ల సేకరణ 1,000 కోట్ల డాలర్లకు చేరుకోవచ్చని శెట్టి అన్నారు . పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో రూపాయి క్షీణతకు అడ్డుకట్ట వేయడంతో పాటు ఫారెక్స్ నిల్వలను పెంచుకునేందుకు అవసర మైన విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆర్బీఐ ఈ పథకాన్ని ప్రారంభించింది . 17 % తగ్గిన న్యూఢిల్లీ దేశీయ ద్విచక్ర వాహన హీరో మోటో లాభం దిగ్గజం హీరో మోటో కార్ప్ , జూన్తో ముగిసిన త్రైమాసికానికి గాను రూ . 1417.93 కోట్ల కన్సాలిడేట్ నికర లాభాన్ని ప్రకటించింది . గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ .1,705.65 కోట్ల లాభంతో పోలిస్తే ఈసారి 1686 % తగ్గింది . అయితే గత ఆర్థిక సంవత్సరంలో తమ అనుబంధ సంస్థలో పెట్టుబడి వాటా విక్రయం , పబ్లిక్ ఇష్యూ ప్రైవేట్ ప్లేస్మెంట్ కారణంగా వచ్చిన రూ .122 కోట్ల ప్రత్యేక ఆదాయం కలిసి ఉండడంతో లాభం ఎక్కువగా కనిపించిందని , ఆ రాబడిని మినహాయిస్తే కంపెనీ పని తీరు బలంగానే ఉందని హీరో మోటో తెలిపింది . కాగా త్రైమాసిక సమీక్షా కాలంలో కంపెనీ కార్యకలాపాల ఆదాయం 35 శాతం వృద్ధితో రూ .9.727.75 కోట్ల నుంచి రూ . 13,126.35 కోట్లకు పెరిగింది . న్యూఢిల్లీ : టాటా గ్రూప్ నకు చెందిన టైటా టైటాన్ లాభంలో న్ .. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్తో ముగి 563 % వృద్ధి సిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ .1.777 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది . గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే లాభం 6287 % పెరిగింది . సమీక్షా త్రైమాసికంలో మొత్తం ఆదాయం 29.3 % పెరిగి రూ .21,502 కోట్లుగా నమోదైంది . తనిష్ నుంచి మల్లె కలెక్షన్ : కంపెనీకి చెందిన జువెలరీ రిటైల్ బ్రాండ్ తనిష్ .. ఏపీ , తెలంగాణ మార్కెట్లోకి తొలి ఆన కట్ డైమండ్ కలె ' క్షన్ను ' మల్లె ( జాస్మిన్ ) ' ' పేరుతో విడుదల చేసింది . వరమహాలక్ష్మీ పర్వది నాన్ని పురస్కరించుకుని ఈ కలెక్షన్ను తీసుకువచ్చినట్లు పేర్కొంది . టాలీ వుడ్ నటి రుక్మిణీ వసంత్ ఈ కలెక్షన్ను విడుదల చేశారు . అస్మిత సెమీస్ లో రక్షిత అస్మిత అసన్ ( కొరియా ) : సంచలన ఫామ్తో దూసు కెళుతున్న భారత యువ షట్లర్ తన్వీ శర్మకు కొరియా మాస్టర్స్ సూపర్ 300 టోర్నీ క్వార్టర్స్ లో చుక్కెదురైంది . శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ పోరులో భారత్ కే చెందిన మరో టీనేజర్ రక్షిత రామ్ రాజ్ 18-21 , 21-18 , 21-19 తేడాతో తన్వీని ఓడించి సెమీస్ లో అడుగుపెట్టింది . తొలి గేమ్ తన్వీ .14 % వృద్ధితో రూ .24,113 కోట్లకు జూన్ త్రైమాసిక లాభం - రూ .46,992 కోట్లకు బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం - 2 దశాబ్దాలకు పైగా కనిష్టానికే మొండి బకాయిలు • గడిచిన మూడు నెలల్లో రూ .7,046 కోట్ల రుణాలు మొండి బకాయిలుగా మారాయి . గత ఏడాదిలో ఇదే కాలానికి కొత్తగా మొండి బకాయి లుగా మారిన రూ .7945 కోట్లతో పోలిస్తే గణనీ యంగా తగ్గినప్పటికీ , ఈ మార్చి త్రైమాసికంలో నమోదైన రూ .5521 కోట్లతో పోలిస్తే భారీగా పెరిగాయి . * బ్యాంక్ ఆస్తుల నాణ్యత మరింత మెరుగుప డింది . గత ఏడాది జూన్ 30 నాటికి 183 శాతంగా నమోదైన బ్యాంక్ స్థూల నిరర్ధక ఆస్తు లు ( గ్రాస్ ఎన్పీఏ ) . ఈ జూన్ చివరికల్లా 147 శాతానికి తగ్గాయి . నికర ఎన్ పీఏలు సైతం 0:38 శాతానికి జారుకున్నాయి . గడిచిన రెండు దశాబ్దా లకు పైగా కాలంలో బ్యాంకు ఇదే అత్యల్ప ఎన్ పీఏ నిష్పత్తి అని ఎస్బీఐ వెల్లడించింది . * ఈ క్యూలో బ్యాంక్ మొండి బకాయిల నష్టాన్ని పూడ్చుకునేందుకు రూ .3,350 కోట్లు కేటాయించింది . గత ఏడాది జూన్తో ముగిసిన క్వార్టర్లో జరిపిన రూ .4,334 కోట్ల కేటాయింపు లతో పోలిస్తే చాలా తక్కువ ఇది . ఈ మార్చి త్రైమాసికం కేటాయింపులు రూ .3,100 కోట్లతో పోలిస్తే మాత్రం ఎక్కువే . * ఈ జూన్ 30 నాటికి ఎన్బీఐ మూలధన సమృద్ధి నిష్పత్తి ( క్యాపిటల్ ఆడెక్వసీ రేషియో ) 15.67 శాతంగా నమోదైంది . • ఆశాజనక త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో బీఎస్ఈలో ఎస్బీఐ పేరు ధర శుక్ర వారం 108 శాతం పెరిగి రూ .1.996 : 05 వద్ద ముగిసింది . యూజర్లు , చిన్న వ్యాపారులపై యూపీఐ చార్జీల భారం ఉండకపోవచ్చు .. పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ : వినియోగదారులు , చిన్న వ్యాపారులపై యూపీఐ లావాదేవీల చార్జీల భారం ఉండకపోవచ్చని పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అభిప్రాయపడింది . యూపీఐతో పాటు ఇతర డిజిటల్ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేటు ( ఎండీఆర్ ) వసూలు చేసేందుకు బ్యాంకులు , చెల్లింపుల సేవా సంస్థలకు అధికారం కల్పించేందుకు ' పేమెంట్స్ ఆండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం , 2007 లో సవరణ కోసం కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుకు లోక్సభ గురువారం ఆమోదం తెలిపింది . ఈ నేపథ్యంలోనే పేమెంట్స్ కౌన్సిల్ ఈ వ్యాఖ్యలు చేసింది . అయితే , అన్ని యూపీఐ లావాదేవీలకు ఎండీఆర్ చార్జీలను వర్తింపజే స్తారా . ? లేదంటే నిర్దేశిత విలువైన లావాదేవీలకు మాత్రమే ఈ చార్జీని పరిమితం చేస్తారా .. ? అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది . రూ .1.17 కోట్లు న్యూఢిల్లీ దేశీయ ఫార్మా దిగ్గజం లూపిన్ లిమిటెడ్ , జూన్లో ముగి సిన త్రైమాసికానికి గాను రూ .111698 కోట్ల కన్సాలిడేట్ నికర లాభాన్ని నమోదు చేసింది . సమీక్షా త్రైమాసికంలో కంపెనీ కార్యకలాపాల ఆదాయం 32 శాతం పెరిగి రూ .6,268345 కోట్లు నుంచి రూ .827689 కోట్లకు చేరుకుంది . తన్వీ పరాజయం కొరియా ఓపెన్ 8-13తో వెనుకబడినా పుంజుకుంది . కానీ ఆ తర్వాత రెండు గేమ్ ల్లో మాత్రం రక్షిత ఎలాంటి అవకాశము ఇవ్వలేదు . దీంతో తన్వీని వరుసగా నాలుగోసారి ఓడించగలి గింది . మరో క్వార్టర్స్ కూడా నువ్వా నేనా అనే రీతిలో సాగగా , అస్మిత 20-22 , 21-15 , 21-19తో వరల్డ్ నెంబర్ 22 ప్లేయర్ హినా ఆకెచి ( జపాన్ ) ని కంగుతినిపించింది . ఇక సెమీస్ లో రక్షిత- అస్మిత అమీతుమీ తేల్చుకోనున్నారు . పురుషుల డబుల్స్ క్వార్టర్స్ కృష్ణ ప్రసాద్ - పృథ్వీ కృష్ణమూర్తి జోడీ మలేసియా జంట చేతిలో ఓటమిపాలయ్యారు . తొలిరోజు వారిదే • లంక ఎలెవన్ మొదటి ఇన్నింగ్స్ 363/8 • తేలిపోయిన భారత బౌలర్లు • వామప్ మ్యాచ్ కొలంబో : శ్రీలంక ఎలెవన్తో శుక్రవారం ప్రారంభమైన మూడు రోజుల వామప్ మ్యాచ్లో తొలిరోజు భారత బౌలర్లు చెమటోడ్చారు . క్రీజులోకి దిగిన ప్రతీ బ్యాటర్ దీటుగా ఆడడంతో లంక మొదటి ఇన్నింగ్స్లో ఆట ముగిసే సమయానికి 8 వికెట్లకు 363 పరుగులు చేసింది . ఓపెనర్లు రవీందు రసంత ( 71 ) , నిషాన్ మధుష్క ( 66 ) , కెప్టెన్ సోనాల్ దినుష ( 52 ) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు . భారత్ నుంచి ఏడు గురు బౌలింగ్ చేయగా .. కుల్దీప్ , జడేజా , మానవ్లకు రెండేసి వికెట్లు దక్కాయి . కొత్త బౌలర్ సారాంశ్ ప్రభావం చూపలేకపోయాడు . ప్రస్తుతం క్రీజులో నువంత ( 9 బ్యాటింగ్ ) , సుదీర ( 1 బ్యాటింగ్ ) ఉన్నారు . శతక భాగస్వామ్యం : ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఓపెనర్లు రవీందు , నిషాన్ స్వేచ్ఛగా బ్యాట్లు ఝుళిపించడంతో పరుగులు వేగంగా వచ్చాయి . 21 వ ఓవర్లో నిషాన్ రనౌట్ కావడంతో తొలి వికెట్కు 110 పరుగుల భారీ భాగస్వామ్యం ముగి సింది . ఆ తర్వాత సూరియబందర ( 35 ) తో కలిసి రవీందు రెండో వికెట్కు 61 పరు గులు జోడించాడు . మిడిలార్డర్లో పవన్ రత్నాయకే ( 39 ) , విక్రమసింఘే ( 31 ) ఫర్వాలేదనిపించగా . కెప్టెన్ సోనాల్ ఏడో వికెట్కు రమేశ్ మెండిస్ ( 32 ) తో కలిసి 68 పరుగులు రాబట్టి బౌలర్లను విసిగించాడు . ఆట చివర్లో బౌలర్లు మూడు ఓవర్ల వ్యవ దిలో రెండు వికెట్లు తీసి ఊరటనిచ్చారు . బరిలోకి గిల్ భారత కెప్టెన్ శుభ్ర్మన్ గిల్ వామప్ మ్యాచ్ తొలి రోజు ఆటకు దూరంగా ఉన్నాడు . దీంతో రాహుల్ జట్టుకు నాయకత్వం వహించాడు . గురు వారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో గిల్ రెండుసార్లు గాయ పడ్డాడు . అయితే బ్యాటింగ్ సమయంలో తన కుడిచేతి వేలుకు అయిన గాయం తీవ్రంగా ఉండడంతో అతను శుక్రవారం ఆటలో బరిలోకి దిగలేదని బీసీసీఐ పేర్కొంది . అలాగే గిల్ డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నట్టు తెలిపింది . రెండో రోజు ఫిట్ గా ఉంటే ఆడే అవకాశం ఉంది . 30 SC Dech సంక్షిప్త స్కోర్లు శ్రీలంక ఎలెవన్ తొలి ఇన్నింగ్స్ : 90 ఓవ ర్లలో 363/8 ( రవీందు రసంత 11. నిషాన్ మధుషు , 66 , సోనాల్ దినుష 52 ; మానవ్ 2/33 , జడేజా 2/64 , కుల్దీప్ 2/76 ) . టెస్టు మ్యాచ్లకు ఉచిత ప్రవేశం భారత్లో జరిగే రెండు టెస్టుల సిరీస్ కోసం ప్రేక్షకులకు శ్రీలంక క్రికెట్ ( ఎస్ఎల్సీ ) బంపర్ ఆఫర్ ప్రకటించింది . ఈ మ్యాచ్లను వారు ఉచితంగా వీక్షించవచ్చని ప్రకటించింది . ఈనెల 15 నుంచి గాలి అంతర్జాతీయ మైదానంలో తొలి టెస్టు , 23 నుంచి కొలంబోలో రెండో టెస్టు జరుగనుంది . ఈ అవకాశాన్ని క్రికెట్ ప్రేమికులు , యువ ఆటగాళ్లు , వారి కుటుంబాలు సద్విని యోగం చేసుకోవాలని ఎస్ఎల్సి కోరింది . శ్రీలంకలో టెస్టు మ్యాచ్లకు ఆదరణ చాలా తక్కువ . ఆ పరిస్థితిని ఇలాగైనా మార్చాలని బోర్డు భావిస్తోంది . అథ్లెటిక్స్ కిడ్స్ కప్లో భాగస్వామిగా నీరజ్ పరిచయం చేయడమే అథ్లెటిక్స్ కిడ్స్ కప్ న్యూఢిల్లీ : భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా అథ్లెటిక్స్ కిడ్స్ కప్లో భాగస్వామి కానున్నాడు గత రెండు సీజన్లుగా ఈ టోర్నీకి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న నీరజ్ ప్రస్తుతం సహ యజమానిగా చేరాడు . దేశవ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో పిల్లలకు క్రీడలను ఉద్దేశం . ఇది ఐదు నగరాల్లో 2500 పాఠశా లల్లో 2,50,000 మందికి పైగా పిల్లలను ఇందులో పాల్గొ నేలా చేసింది . ప్రతీ విద్యార్థి తమ ప్రతిభను చాటుకునేం దుకు ఓ వేదిక అవసరమని , ఆ దిశగా అథ్లెటిక్స్ కిడ్స్ కప్ ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకే సహ యజ మానిగా చేరానని నీరజ్ తెలిపాడు . ఎసీబీఎఫ్ సీల పసిడి రుణాల్లో 69 % వృద్ధి ముంబై : ఈ ఏడాది జూన్ చివరి నాటికి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల ( ఎన్ఐబీఎఫ్సీ ) పసిడి రుణాల విలువ రూ .3.42 లక్షల కోట్లకు పెరిగింది . 2005 జూన్ 30 నాటికి నమోదైన రూ .202 లక్షల కోట్లతో పోలిస్తే 693 శాతం వృద్ధి చెందాయి . అన్ని రుణ విభాగాల్లోకెల్లా ఇదే అత్యంత వేగవంత వృద్ధి అని ఆర్బీఐ తాజా డేటా వెల్లడించింది . 2001 జూన్ నాటికి ఎన్బీ ఎస్సీల గోల్డ్ లోన్స్ పోర్ట్ పోలియో రూ .1.41 లక్షల కోట్లుగా ఉంది . స్పోర్ట్స్ అరిహాకు చారిత్రక స్వర్ణ ఆసియా జిమ్నాస్టిక్స్ న్యూఢిల్లీ : ఆసియా ఏరోబిక్ జిమ్నాస్టిక్స్ చాంపియన్ షిప్లో భారత అమ్మాయి ఆరిహా పమ్మ్మ్ ఆదరగా ట్టింది . ఫిలిప్పీన్స్లో జరిగిన ఈ మెగా ఈవెంట్లో స్వర్ణ పతకం కొల్లగొట్టి .. ఈ ఘనత సాధించిన తొలి భారత జిమ్నాస్ట్ గా చరిత్ర సృష్టించింది . మణిపూరుకు చెందిన 22 ఏళ్ల అరిహా సీనియర్ మహిళల వ్యక్తిగత విభాగం పైన ల్స్ మొత్తం 19.100 పాయింట్లు స్కోరు చేసి చాంపియ న్గా నిలిచింది . ఆర్టిస్ట్లలో 8650 , ఎగ్జిక్యూషన్లో 7,600 , డిఫికల్టీలో 2.850 స్కోరు చేసిన అరిహా .. ఓవరాల్గా అందరికంటే ముందంజలో నిలిచి టైటిల్ అందుకుంది . టిట్లి మాజికి రజతం యూత్ , జూనియర్ వెయిట్రిఫ్టింగ్ నోయిడా : భారత టీనేజ్ లిస్టర్ టిట్టి మాజి ఆసియా యూత్ , జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ చాంపి యన్షిప్లో పతకంతో మెరిసింది . ఉజ్బెకిస్థాన్లోని తాష్కెంట్లో జరి గిన ఈ టోర్నీలో మహిళల 45 కిలోల కేటగిరిలో పశ్చిమ బెంగా లక్కు చెందిన 14 ఏళ్ల టిట్టి రజతం సాధించింది . స్నాచ్లో 64 కిలోలు , క్లీన్ అండ్ జెర్క్లీ 80 కిలోలతో కలిపి ఓవరా 145 కిలోలు ఎత్తిన టిట్టి రెండో స్థానంలో నిలిచింది . ఇదే విభాగంలో మరో భారత అమ్మాయి పరిషిత గొగోయ్ నాలుగో స్థానానికి పరిమితమైంది . అష్ఫాక్ జాతీయ రికార్డు అండర్ -20 ప్రపంచ అథ్లెటిక్స్ లో సెమీస్క _ యూజీన్ ( అమెరికా ) : అండర్ -20 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ భారత్కు చెందిన మహ్మద్ అష్ఫాక్ పురుషులు 400 మీటర్ల పరుగులో జాతీయ రికార్డు నెలకొల్పాడు . 400 మీటర్ల హీట్లో 45.81 సెకన్లలో గమ్యాన్ని చేరిన 19 ఏళ్ల ఆష్పాక్ రెండో స్థానంలో నిలిచి సెమీఫైనలకు అర్హత సాధించాడు . ఈ క్రమంలో 46.05 సెకన్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును అధిగమించాడు . మహిళల డిస్కు స్ త్రో ఫైనల్లో 18 ఏళ్ల కాంబోజ్ తొలిరౌండ్లో 53.24 మీ . దూరం విసిరి కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది . కానీ ఆరోస్థానంతో సరిపెట్టుకుంది . పురుషుల హై జంప్ బసంత్ ( 2.14 మీ ) ఫైనలకు క్వాలిఫై అయ్యాడు .
    11
    11
  • katamaraju - Author on ShareChat
    katamaraju
    #📰ఈరోజు అప్‌డేట్స్ #☘️మొక్కల పెంపకం #sports #education #teachers
    ఈరోజు అప్‌డేట్స్, ☘️మొక్కల పెంపకం
    13
    9
  • katamaraju - Author on ShareChat
    katamaraju
    #👩‍🎓GK & కరెంట్ అఫైర్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #sports #education #teachers
    GK & కరెంట్ అఫైర్స్, ఈరోజు అప్‌డేట్స్
    45
    45
Home
Explore
Wallet
Video