Telugu Desam Party (TDP)
ఆదివాసీల కోసం మూడు జిల్లాలు ఏర్పాటుచేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం..!
ప్రతి ఎకరాలో మీ ఆదాయాన్ని పెంచే మార్గాలను ఇంకా అన్వేషిస్తున్నాం..
గిరిజన ప్రాంతాలకు మంచి టూరిజంను కూడా ప్రమోట్ చేయబోతున్నాం..
కాశ్మీర్ కంటె సుందరమైనవి మన అరకు, లంబసింగి, పాడేరు అని మీ అందరికీ మనవి చేస్తున్నా..
ప్రశాంతమైన ప్రాంతం, మంచి మనుషులను చూడాలంటే.. గిరిజన ఆదివాసీ ప్రాంతాలు తప్ప మరొకటి కాదు!
#WorldTribalDay
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్