🌹🌴❤️ సదాశివ్ ❤️🌴🌹
#📢యూనివర్సల్ కంటెంట్ ✅ *9 గ్రామాల వైకుంఠ రథాలను ప్రారంభించిన-: రాష్ట్ర మంత్రులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు .కోమటిరెడ్డి వెంకటరెడ్డి గార్లు*
నాలుగు మండలాలకు సంబంధించి 9 గ్రామాలకు (మైదుపల్లి, ఎక్లాస్ పూర్, గుంజపడుగు, అడవి సోమన్ పల్లి, కేశనపల్లి, మచ్చుపేట,చేసిన సుందిళ్ళ, కమాన్ పూర్, (కన్నాల పాలకుర్తి మండలం)ల సి ఎస్ ఆర్ (CSR) క్రింద 9 వైకుంఠ రథాలను గౌరవ *రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మరియు ఐటి. పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గార్ల చేతుల మీదుగా ప్రారంభించారు*