sruthi
641 views 15 days ago
ప్రజా ప్రభుత్వంలో విద్యాహక్కు చట్టం కింద ప్రవేశాలు పెరిగాయి. 2022-26 మధ్య 1,04,046 మంది విద్యార్థులకు ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్లలో సీట్లు వచ్చాయి. విద్యాహక్కు చట్టంపై అవగాహన పెరిగింది : శాసన మండలిలో విద్య శాఖ మంత్రి నారా లోకేష్ #NaraLokesh #APLegislativeCouncil #AndhraPradesh #🟢వై.యస్.జగన్ #🟡తెలుగుదేశం పార్టీ #🟨నారా చంద్రబాబు నాయుడు #🟡నారా లోకేష్ #🟥జనసేన
18 shares

More like this