నెల్లూరు: జనసేన "అభివృద్ధి అడుగులు – సంక్షేమ వెలుగులు" కార్యక్రమంలో భాగంగా నాలుగో రోజు కూడారాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో #JanaSenaParty నాయకులు కిషోర్ గునుకుల,వారి సతీమణి,ఎఎంసీ డైరెక్టర్ విజయలక్ష్మి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. #PawanKalyanAneNenu #KishoreGunukula #Nellorecity #Andhrapradesh #PawanKalyan #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ##pawankalyan ##janasena
16 likes
12 shares

More like this