Wallet Install
Home
Explore
Wallet
Video
Profile
Trends
English
Kalam Daily - Author on ShareChat
Kalam Daily
633 views • 27 days ago
#Kalam #KalamPaper #KalamEpaper #kalamDaily #kalamNewsPaper #Singareni Naini coal #viral #trending #latest news #తాజా వార్తలు
కల ప్రజల గళం ... సింగరేణికి చేరిన నైనీ కోల్ • ఫస్ట్ టైమ్ 54 వ్యాగన్లలో 4 వేల టన్నుల బొగ్గు • తెలంగాణ ' ఎనర్జీ సెక్యూరిటీ'లో కొత్త అధ్యాయం • దశాబ్ద పోరాటం తర్వాత తొలిసారి ఫలితం కలం , తెలంగాణ బ్యూరో : స్టేట్ ఎనర్జీ సెక్యూరిటీలో , సింగరేణి చరిత్రలో కొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది . దశాబ్ద కాలంగా కాగితాలకే పరిమితమైన ఒడిశాలోని ' నైనీ ' కోల్ బ్లాక్ నుంచి ఫస్ట్ లోడ్ గురువారం తెలంగాణ చేరుకున్నది . అనేక ఆటంకాలను అధిగమించిన సింగరేణి సంస్థ ఎట్టకేలకు నైనీ బ్లాక్ లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించి గూడ్స్ రైల్ ద్వారా తెలంగాణకు పంపించింది . సుమారు 1,130 కి.మీ. మేర 59 వ్యాగన్లతో ప్రయాణించిన గూడ్స్ రైల్ మంచిర్యాల జిల్లా జైపూర్ లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ( ఎస్టీపీపీ ) కు గురువారం ఉదయం చేరుకున్నది . వేరే రాష్ట్రంలో ఉన్న సొంత గని నుంచి తెలంగాణకు బొగ్గు తరలించడం సింగరేణి చరిత్రలో ఇదే తొలిసారి . దీంతో సంస్థలోనే కాకుండా రాష్ట్ర ఇంధన రంగంలోనూ ఇది ఒక మైలురాయిగా నిలిచింది . సుమారు 4 వేల టన్నుల అత్యుత్తమ ' జీ -10 ' గ్రేడ్ బొగ్గు రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తికి వినియోగం కానునున్నది . భవిష్యత్ ఇంధన భద్రతకు ఇది బలమైన పునాది అవుతుందన్నది సింగరేణి అధికారుల భావన . స్వాగ మంచిర్యాల జిల్లా జైపూర్ లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి చేరుకున్న తొలి బొగ్గు రైల్వే వ్యాగన్లకు సంస్థ డైరెక్టర్లు , అధికారులు , కార్మిక సంఘాల నాయకులు ఘన స్వాగతం పలికారు . పూజా కార్యక్రమాల అనంతరం కోల్ యార్డులో బొగ్గు అన్లోడింగ్ ప్రారంభమైంది . మూడు దశాబ్దాలకు సరిపోయే బొగ్గు నైనీ గని కేవలం సింగరేణికి ఉన్న బొగ్గు గనులకు అదనంగా చేరినది కాదని , రాబోయే మూడు దశాబ్దాలకు పైగా తెలంగాణ విద్యుత్ అవసరాలను తీర్చగల వ్యూహాత్మక ఆస్తి అని ఆ సంస్థ అధికారులు భావిస్తున్నారు . సుమారు 340.78 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఈ గనిలో ఉన్నాయని , సంవత్సరానికి కోటి టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉందని , దాదాపు 36 సంవత్సరాలపాటు మైనింగ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు . ఇక్కడ లభించే జీ -10 గ్రేడ్ బొగ్గు అధిక నాణ్యత కలిగి ఉండటంతో విద్యుత్ ఉత్పత్తిలో సామర్థ్యం పెరగడమే కాకుండా , ఇంధన వ్యయాన్ని కూడా తగ్గించే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు . ఇప్పటిదాకా తెలంగాణలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అవసరమైన బొగ్గులో కొంత భాగం ఇతర వనరులపై ఆధారపడాల్సి వచ్చేదని , ఇప్పుడు నైనీ నుంచి నేరుగా సరఫరా అవుతుందని , భవిష్యత్ ఇంధన సరఫరా మరింత స్థిరపడుతుందని అధికారులు భావిస్తున్నారు . ఒకప్పుడు తెలంగాణలోని బొగ్గు గనులకే పరిమితమైన సింగరేణి కార్యకలాపాలు ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తున్నాయి . సంప్రదాయ బొగ్గు తవ్వకాలతో పాటు క్రిటికల్ మినరల్స్ , రేర్ ఎర్త్ మినరల్స్ రంగాల్లోకి కూడా సింగరేణి విస్తరించాలన్న దిశగా ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది . SECR కాంగ్రెస్ పవర్ లోకి వచ్చాక .. ! • నైనీ బొగ్గు బ్లాకు కేంద్ర ప్రభుత్వం 2015 ఆగస్టు 13 న సింగరేణికి కేటాయించింది . కానీ , మైనింగ్ యాక్టివిటీస్ మాత్రం మొదలుకాలేదు . బొగ్గు నిల్వలు , భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఇది అత్యంత కీలకమైన బ్లాక్ అని రాష్ట్ర ప్రభుత్వం , సింగరేణి అప్పుడే గుర్తించాయి . మైనింగ్ కార్యకలాపాలకు తగిన అనుమతులు రాకపోవడంతో ఇంతకాలం ప్రక్రియ మొదలుకాలేదు . • అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో చొరవ లేకపోవడం , సంబంధిత శాఖల సమన్వయం లేకపోవడంతో ప్రాజెక్టు నిలిచిపోయిందన్న కాంగ్రెస్ ప్రభుత్వ వాదన ఉంది . కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది . • సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు తాను , సింగరేణి అధికారులు స్వయంగా రంగంలోకి దిగి ఒడిశా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపామని , కేంద్ర సంస్థలతో చర్చలు , అనుమతుల సాధనపై ప్రత్యేక దృష్టితో సాకారమైందని పలు సందర్భాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు . రెండుసార్లు ఒడిశాకు వెళ్లి అక్కడి ప్రభుత్వంతో నేరుగా చర్చలు జరిపిన విషయాన్ని గుర్తుచేశారు . * ఈ ప్రక్రియ వేగం పుంజుకుని ఈ ఏడాది ఏప్రిల్ 16 న నైనీ గనిలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభమైందని , ఇప్పుడు తొలి బొగ్గు లోడ్ తెలంగాణకు చేరుకోవడం ఆ కృషికి ప్రత్యక్ష ఫలితమని అమెరికా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పేర్కొన్నారు . ప్రపంచ స్థాయి మైనింగ్ కంపెనీగా సింగరేణి : భట్టి ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వీడియో సందేశం ద్వారా సింగరేణి యాజమాన్యాన్ని , కార్మికులను అభినందించారు . నైనీ నుంచి తొలి బొగ్గు రాక సింగరేణి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు . రాష్ట్ర విద్యుత్ అవసరాల దృష్ట్యా మరిన్ని బొగ్గు బ్లాకులను సాధించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంటున్నదన్నారు . భవిష్యత్లో సింగరేణి JCB కేవలం బొగ్గు సంస్థగానే కాకుండా ప్రపంచ స్థాయి మైనింగ్ కంపెనీగా ఎదగాలని ఆకాంక్షించారు . కల Kalam Main Fri , 07 August 2026
6 shares

More like this

  • Kalam Daily - Author on ShareChat
    Kalam Daily
    #Kalam #KalamPaper #KalamEpaper #kalamDaily #kalamNewsPaper #singareni #Singareni employees
    కల@ ప్రజలగరం .. కారుణ్య 5چ! తెలంగాణ ಯಾಂಲ సింగరేణి కార్మికులు అనారోగ్యంతో పనిచేయలేని  సితిలో రెందేళ్లుగా నిలిచిన మెడికల్ బోర్ులు  నిరీక్షణ . 2,500 మంది 04 తీరుపై 'మెడికల్ఇన్వాలిదేషన్' కార్శిక సంఘాల ఆరోపణ( రీమెడికల్ బోర్డు ఏర్పాటు చేయకుంటే . పోరాటానికి సిద్ధమని హెచ్చదరిక . Kalam Main Seo 26 August Wed   2026
    11
    10
  • kiran - Author on ShareChat
    kiran
    #singareni #singareni formation day ✊ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #telangan #assembly#Telangan#
    singareni, singareni formation day
    11
    10
  • Kalam Daily - Author on ShareChat
    Kalam Daily
    #Kalam #KalamPaper #KalamEpaper #kalamDaily #kalamNewsPaper #kunamneni sambasiva rao #khammam #singareni
    కల@ ప్రజలగళం .. సింగరేణిలో 'అలియాస్' నెపంతో విజిలెన్స వేధింపులా? బాధితుల తరఫున. లసెంబ్లీలో గళమెత్తుతాం . కొత్తగూదెం ఎమ్యెల్యే కూనంనేని సాంబశివరావు ఫైర్ . ';6' ఖమ్యం . 500, ಬೌ సింగరేణిలో సాంకేతిక కారణాలు చూపి పేర్లు . 'అలియాన్' (మారు పేర్లు) ఉన్న కార్మికుల తప్పుగా నమోదయ్యాయని; దాన్ని 900 ఉద్యోగాలు ವೌರನಿಶ್ಪs್ నిరాకరించడం . సాకుగా చూపి ఇప్పుడు విజిలెన్స్ విభాగం  పిల్లలకు వేధింపులకు  గురిచేయడం వేధింపులకు గురి చేయడం . దుర్మార విజిలెన్స్ ರಮನ್ನಾರು; తండ్రుల అసలు పేర్లతో ధ్రువీకరణ పత్రాలు . అన్యాయమని కొత్తగూడెం ఎమ్మెల్యే, సింగరేణీ . ఉన్నప్పటికీ; సాంకేతిక కారణాలు . గుర్తింపు సంఘం గౌరవ లధ్యక్షుడు కూనంనేని . చూపి ದಿನಿಐ' ఉద్యోగాలు  రాబోయే సాంబశివరావు మండిపడారు: వారసులకు నిరాకరించడం అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించి రాష్షట ನಂಸ್ಥಲ್; సరికాదన్నారు: . ನುಮೌರು 420 ಮೆಂದಿ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని; బాధితుల కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని లవేదన . పేర్లు' ವತ್ತಂ ಏೆಕೌರು. ಗ೬ಂಲ್ ನರಿದಿದ್ದುುನೆ తరఫున గట్టిగా గళమెత్తుతానని స్పష్టం చేశారు . కొత్తగూడెంలోని సింగరేణి  కల్పిస్తామని చెప్పి మోసం ಪೌದ್ದಾಫಿನು ' వద్ద వెసులుబాటు మార్పు పేర్ల బాధితులు చేపట్టిన రిలే నిరాహార . చేశారని మండిప్డడారు   ప్రస్తుత ప్రభుత్వం. ದಿ೩ శిజిరాన్ని శనివారం లయన సందర్శించి . కూడా లదే వైఖరిని లవలంజించవద్దని హితవు . ಏರಿತರು. ೯ರಿತುಲಕು ನ್ಯಾಯಂ ಜರಿಗೆ ಏರತು  సంఘీభావం ప్రకటించి మాట్లాడారు గతంలో తమ పోరాటం ఆగేది లేదని వారికి సంపూర్ణ సింగరేణిలో పనిచేయడానికి ఎవరూ ముందుకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు సీపీఐ . రోజుల్లో పరుగు పందెం ద్వారా గ్రామీణ . Pல జిల్లా కార్యదర్శి ఎస్ కేసాబీర్ పాషా,మేయర్ ప్రాంతాలకు చెందిన నిరక్షరాస్యులైన కార్మికులు  ఉద్యోగాల్లో చేరారని గుర్తు  చేశారు: మూడ్గణేశ్ జిల్లా నేతలు; బాధితులు భారీ . 09 సంఖ్యలో పాల్గొన్నారు . సమయంలో అవగాహన లోపంతో పేర్లు . Kalam Hain Seo 16 August Sun 2026 కల@ ప్రజలగళం .. సింగరేణిలో 'అలియాస్' నెపంతో విజిలెన్స వేధింపులా? బాధితుల తరఫున. లసెంబ్లీలో గళమెత్తుతాం . కొత్తగూదెం ఎమ్యెల్యే కూనంనేని సాంబశివరావు ఫైర్ . ';6' ఖమ్యం . 500, ಬೌ సింగరేణిలో సాంకేతిక కారణాలు చూపి పేర్లు . 'అలియాన్' (మారు పేర్లు) ఉన్న కార్మికుల తప్పుగా నమోదయ్యాయని; దాన్ని 900 ఉద్యోగాలు ವೌರನಿಶ್ಪs್ నిరాకరించడం . సాకుగా చూపి ఇప్పుడు విజిలెన్స్ విభాగం  పిల్లలకు వేధింపులకు  గురిచేయడం వేధింపులకు గురి చేయడం . దుర్మార విజిలెన్స్ ರಮನ್ನಾರು; తండ్రుల అసలు పేర్లతో ధ్రువీకరణ పత్రాలు . అన్యాయమని కొత్తగూడెం ఎమ్మెల్యే, సింగరేణీ . ఉన్నప్పటికీ; సాంకేతిక కారణాలు . గుర్తింపు సంఘం గౌరవ లధ్యక్షుడు కూనంనేని . చూపి ದಿನಿಐ' ఉద్యోగాలు  రాబోయే సాంబశివరావు మండిపడారు: వారసులకు నిరాకరించడం అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించి రాష్షట ನಂಸ್ಥಲ್; సరికాదన్నారు: . ನುಮೌರು 420 ಮೆಂದಿ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని; బాధితుల కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని లవేదన . పేర్లు' ವತ್ತಂ ಏೆಕೌರು. ಗ೬ಂಲ್ ನರಿದಿದ್ದುುನೆ తరఫున గట్టిగా గళమెత్తుతానని స్పష్టం చేశారు . కొత్తగూడెంలోని సింగరేణి  కల్పిస్తామని చెప్పి మోసం ಪೌದ್ದಾಫಿನು ' వద్ద వెసులుబాటు మార్పు పేర్ల బాధితులు చేపట్టిన రిలే నిరాహార . చేశారని మండిప్డడారు   ప్రస్తుత ప్రభుత్వం. ದಿ೩ శిజిరాన్ని శనివారం లయన సందర్శించి . కూడా లదే వైఖరిని లవలంజించవద్దని హితవు . ಏರಿತರು. ೯ರಿತುಲಕು ನ್ಯಾಯಂ ಜರಿಗೆ ಏರತು  సంఘీభావం ప్రకటించి మాట్లాడారు గతంలో తమ పోరాటం ఆగేది లేదని వారికి సంపూర్ణ సింగరేణిలో పనిచేయడానికి ఎవరూ ముందుకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు సీపీఐ . రోజుల్లో పరుగు పందెం ద్వారా గ్రామీణ . Pல జిల్లా కార్యదర్శి ఎస్ కేసాబీర్ పాషా,మేయర్ ప్రాంతాలకు చెందిన నిరక్షరాస్యులైన కార్మికులు  ఉద్యోగాల్లో చేరారని గుర్తు  చేశారు: మూడ్గణేశ్ జిల్లా నేతలు; బాధితులు భారీ . 09 సంఖ్యలో పాల్గొన్నారు . సమయంలో అవగాహన లోపంతో పేర్లు . Kalam Hain Seo 16 August Sun 2026
    6
    8
  • Kalam Daily - Author on ShareChat
    Kalam Daily
    #Kalam #KalamPaper #KalamEpaper #kalamDaily #kalamNewsPaper #singareni #singareni #kishan reddy #kishan reddy mp
    కల@ ప్రజలగళం: ತ್ಯಗಡಂ ಔಹಆರಿ ಬಗು ೧ನುಲನು 0 సింగరేణికి కేటాయించండి og మంత్రి కిషన్ రెడ్డికి 23l` కార్శిక సంఘాల నేతల విజ్ఞప్తి . యారో: కలం Jెలon బూ గత ప్రభుత్వ హయాంలో సింగరేణిని వేలంలో పాల్గొనకుండా అడ్డుకోవడంతో ఈ వినలిపత్రం అందజేశారు . పరం "(ಐವಟ' చేసిన ఈ బ్లాకుల్లో భూసేకరణ సమస్యలు;  టన్నుల ఏదాది సుమారు 12 మిలియన్ బొగు ఏర్ప" ಎಟನ್ಸಿ ఉత్పత్తి తగ్గే పరిస్థితి . ಡಿಂದನಿ ನಿಂಗರಣ చట్టపరమైన వివాదాలు; ಗರಿಟನಿ' కార్మిక   సంఘం, భారతీయ కోల్ మైన్స్ నిబంధనల కారణంగా ఇప్పటివరకు ఉత్పతతి ప్రారంభం కాలేదు ప్రస్తుత కేటాయింపులపై మజ్దూర్ సంఘ్ అనుబంధ కార్మిక సంఘం . సమీక్ష ఏబీకేఎంఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం &- అవసరమైనే ನಮಗ జరివి  5ல, చేశారు: కోయగూడెం ఓనీ-3 , వేవీలర్ ఓసీ-3 అలోకేషన్ పునఃకేటాయింపు లేదా ಬ್ಲಾಕುಲನು ನಿಂಗರಣs 5ಟೌಯಿಂದೌಲನಿ పునఃవేలం ద్వారా బొగు ఈ రెండు బ్లాకులను కేంద్ర బొగ్ు గనుల శాఖ సింగరేణికి కేటాయించేలా మంత్రి కిషన్ చర్యలు  తక్షణమే తీసుకోవాలి" అని విన్నవించారు: రెడిని కోరారు ఆదివారం ఆయనను కలిసి Kalam Main కలర 10 August Mon 2026 కల@ ప్రజలగళం: ತ್ಯಗಡಂ ಔಹಆರಿ ಬಗು ೧ನುಲನು 0 సింగరేణికి కేటాయించండి og మంత్రి కిషన్ రెడ్డికి 23l` కార్శిక సంఘాల నేతల విజ్ఞప్తి . యారో: కలం Jెలon బూ గత ప్రభుత్వ హయాంలో సింగరేణిని వేలంలో పాల్గొనకుండా అడ్డుకోవడంతో ఈ వినలిపత్రం అందజేశారు . పరం "(ಐವಟ' చేసిన ఈ బ్లాకుల్లో భూసేకరణ సమస్యలు;  టన్నుల ఏదాది సుమారు 12 మిలియన్ బొగు ఏర్ప" ಎಟನ್ಸಿ ఉత్పత్తి తగ్గే పరిస్థితి . ಡಿಂದನಿ ನಿಂಗರಣ చట్టపరమైన వివాదాలు; ಗರಿಟನಿ' కార్మిక   సంఘం, భారతీయ కోల్ మైన్స్ నిబంధనల కారణంగా ఇప్పటివరకు ఉత్పతతి ప్రారంభం కాలేదు ప్రస్తుత కేటాయింపులపై మజ్దూర్ సంఘ్ అనుబంధ కార్మిక సంఘం . సమీక్ష ఏబీకేఎంఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం &- అవసరమైనే ನಮಗ జరివి  5ல, చేశారు: కోయగూడెం ఓనీ-3 , వేవీలర్ ఓసీ-3 అలోకేషన్ పునఃకేటాయింపు లేదా ಬ್ಲಾಕುಲನು ನಿಂಗರಣs 5ಟೌಯಿಂದೌಲನಿ పునఃవేలం ద్వారా బొగు ఈ రెండు బ్లాకులను కేంద్ర బొగ్ు గనుల శాఖ సింగరేణికి కేటాయించేలా మంత్రి కిషన్ చర్యలు  తక్షణమే తీసుకోవాలి" అని విన్నవించారు: రెడిని కోరారు ఆదివారం ఆయనను కలిసి Kalam Main కలర 10 August Mon 2026
    21
    21
  • Kalam Daily - Author on ShareChat
    Kalam Daily
    #Kalam #KalamPaper #KalamEpaper #kalamDaily #kalamNewsPaper #singareni #kishan reddy #kishan reddy mp
    కల@ ప్రజలగళం సింగరేణికి పీకేఓసీ-2 బ్లాక్ Sog మంత్రి కిషన్ రెడ్డి హర్షం. కలం: ఢిల్లీ బ్యూరో: భద్రాద్రి కొనగూడెం మణుగూరు జిల్లా పీకేఓసీ-2 సమీపంలోని (ప్రకాశం' ಏನಿ ఓపెన్ కాస్ట్) డిపసైడ్ కోల్ బ్లాక్ సింగరేణికి కేటాయించడం హరనీయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లన్నారు ఈ సందర్భంగా సోమవారం తయన సింగరేణి కార్మికులు వారి కుటుంబ సభ్యులు కార్మిక సంఘాల ప్రతినిధులు: అధికారులకు అభినందనలు తెలిపారు: 'కార్మిక సంఘాలు . ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు పీకేఓసీ-2 డిప్సైడ్ సింగరేణికి దక్కేలా కేంద్ర స్థాయిలో. బ్లాక్ను . ప్రత్యేకంగా కృషి చేశాం . 35 300 ఈ నెల ప్రక్రియ పూర్తికాగా, ఈబ్లాక్ సింగరేణికి దక్కింది సుమారు 180 మిలియన్ టన్నుల ಬಾ5ಲ್ ఈః యి: ఏడాదికి 6 మిలియన ಬ್ಗು ನಿಲ್ಪೀಲು దీన్నా 25 సంవత్సరాలపాటు గనిని టన్నుల ದಲ್ಪಶಿತ್ 'నిర్వహించవచ్చు" లని లయన వివరించారు దీని  ద్వారా సుమారు 2.000 మందికి ఉీపాధి రూ43 వేల కోట్లకు పైగా ఆదాయం; రాష్ట్ ప్రభుత్వానికి రూ 10,500 కోట్లకు పైగా ఆదాయం లభించే ఇటీవలే సింగరేణికి అవకాశం ఉందన్నారు: . లభించిన నైని; తాడిచర్ల-2 కలిపి బ్లాక్లతో రావడం వల్ల ಮುತ್ತಿಂ ಮೌದು ೯ತ್ತಿಬೌಗು' బ్లాక్లు . సంస్థ భవిష్యత్ మరింత బలోపేతమవుతుందని . ఆయన తెలిపారు: Kalam Main Seo Tue , 04 August 2026 కల@ ప్రజలగళం సింగరేణికి పీకేఓసీ-2 బ్లాక్ Sog మంత్రి కిషన్ రెడ్డి హర్షం. కలం: ఢిల్లీ బ్యూరో: భద్రాద్రి కొనగూడెం మణుగూరు జిల్లా పీకేఓసీ-2 సమీపంలోని (ప్రకాశం' ಏನಿ ఓపెన్ కాస్ట్) డిపసైడ్ కోల్ బ్లాక్ సింగరేణికి కేటాయించడం హరనీయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లన్నారు ఈ సందర్భంగా సోమవారం తయన సింగరేణి కార్మికులు వారి కుటుంబ సభ్యులు కార్మిక సంఘాల ప్రతినిధులు: అధికారులకు అభినందనలు తెలిపారు: 'కార్మిక సంఘాలు . ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు పీకేఓసీ-2 డిప్సైడ్ సింగరేణికి దక్కేలా కేంద్ర స్థాయిలో. బ్లాక్ను . ప్రత్యేకంగా కృషి చేశాం . 35 300 ఈ నెల ప్రక్రియ పూర్తికాగా, ఈబ్లాక్ సింగరేణికి దక్కింది సుమారు 180 మిలియన్ టన్నుల ಬಾ5ಲ್ ఈః యి: ఏడాదికి 6 మిలియన ಬ್ಗು ನಿಲ್ಪೀಲು దీన్నా 25 సంవత్సరాలపాటు గనిని టన్నుల ದಲ್ಪಶಿತ್ 'నిర్వహించవచ్చు" లని లయన వివరించారు దీని  ద్వారా సుమారు 2.000 మందికి ఉీపాధి రూ43 వేల కోట్లకు పైగా ఆదాయం; రాష్ట్ ప్రభుత్వానికి రూ 10,500 కోట్లకు పైగా ఆదాయం లభించే ఇటీవలే సింగరేణికి అవకాశం ఉందన్నారు: . లభించిన నైని; తాడిచర్ల-2 కలిపి బ్లాక్లతో రావడం వల్ల ಮುತ್ತಿಂ ಮೌದು ೯ತ್ತಿಬೌಗು' బ్లాక్లు . సంస్థ భవిష్యత్ మరింత బలోపేతమవుతుందని . ఆయన తెలిపారు: Kalam Main Seo Tue , 04 August 2026
    39
    55
  • Kalam Daily - Author on ShareChat
    Kalam Daily
    #Kalam #KalamPaper #KalamEpaper #kalamDaily #kalamNewsPaper #singareni #kishan reddy #kishan reddy mp #news
    కల@ ప్రజలగళం  .. కోట్లు ಸಿಂ೧ರಣಿ ಬತಾಯಲು ಝಾ.54 ವಲ సంస్థ కష్టాలకు  వేలం ప్రక్రియలో సైడ్ ఎక్స్టెన్షన్ బ్లాక్ను బీఆిర్ఎస్, కాంగ్రెస్సే కారణం అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు . కేంద్ర  మంత్రి కిషన్రెడ్డి ధ్వజం . ಬ್ಲಾ5ುಲ`್ ` ప్రయోజనం ఎంతో. 3 సింగరేణిని బంగారు బాతుగా రాడిచర్ల-2 . నైని . ప్రకాశం బని మార్దుకున్నారని విమర్శ . సింగరేణికి ఎంతో ప్రయోజనం' ಬಾರುಲು బీఆర్ఎస్; చేకూర్చనున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ Seo 8த  బ్యూరో:. కాంగ్రెన ప్రభుత్వాలు సింగరేణిని బంగారు బాతుగా మూడు బొగ్గు బ్లాకుల ద్వారా దాదాపు 6.500 మార్చుకున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మందికి ఉపాధి అవకాశాలు లభించడంతో విమర్శించారు కాంగ్రెస్ లధికారంలోకి వచ్చాక పాటు,సుమారు 830 మిలియన్ టన్నుల బొగ్గు పేర్కొన్నార పరిస్ధితిలో ఎలాంటి మార్చు, ఉత్పత్తి చేయవచ్చని . కూడా సింగరేణీ రు సింగరేణీక వేలంలో పాల్గొనని కేసీఆర్ సర్కార్ రాలేదన్నారు: ఈ రెండు పార్టీల విధానాల సుమారు రూ 1.05 లక్షల కోట్ల టర్నోవర్ వచ్చే . కారణంగానే సింగరేణిపై రూ.54 వేల కోట్ల ఇతర ప్రభుత్వ రంగ సంస్ధలు వేలంలో అవకాశం ఉందని; రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు పాల్గొని బొగ్గు గనులను దక్కించుకున్నప్పటికీ: . ఒకాయిలు పేరుకుపోయాయని ఆరోపించారు రూ 40 వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని ఇప్పటి కేసీలర్ ప్రభుత్వం వేలంలో పార్గొనలేదని . దేశంలోని ఏ ప్రభుత్వ రంగ సంస్ధకూ ఇంత చెప్పారు: ఈ అంశాలను పెట్టుకుని దృష్టిలో గుర్తుచేశారు దీనివల్ల సింగరేణికి బొగ్గు ఉత్పత్తి . భారీ స్థాయిలో బకాయిలు లేవని తెలిపారు . ప్రకాశం ఖని బ్లాక్ను సింగరేణికి కేటాయించేలా కిషన్రెడ్డి మాట్లాడుతూ . తగ్గడం; నాణ్యమైన బొగ్గు కొరత ఏర్పడటం . నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ సోమవారం ఢిల్లీలో 5 లీర్చు కోర్టు . 2014లో సుప్రీం జెన్కోకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని . వచ్చా అనంతరం ಏಂಟಿ ಐವ್ಟಾರು: సమస్యలు యని బ్లాకులను   పారదర్శక   విధానంలో సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయనున్నట్లు కిషన్ . ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు బొగ ఓపెన్కాస్ట్ డిప్ . కేటాయిస్తున్నట్లు వివరించారు రెడ్డి తెలిపారు: సమీపంలోని ప్రకాశం ఖని Kalam Main Seo 28 July 2026 Tue కల@ ప్రజలగళం  .. కోట్లు ಸಿಂ೧ರಣಿ ಬತಾಯಲು ಝಾ.54 ವಲ సంస్థ కష్టాలకు  వేలం ప్రక్రియలో సైడ్ ఎక్స్టెన్షన్ బ్లాక్ను బీఆిర్ఎస్, కాంగ్రెస్సే కారణం అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు . కేంద్ర  మంత్రి కిషన్రెడ్డి ధ్వజం . ಬ್ಲಾ5ುಲ`್ ` ప్రయోజనం ఎంతో. 3 సింగరేణిని బంగారు బాతుగా రాడిచర్ల-2 . నైని . ప్రకాశం బని మార్దుకున్నారని విమర్శ . సింగరేణికి ఎంతో ప్రయోజనం' ಬಾರುಲು బీఆర్ఎస్; చేకూర్చనున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ Seo 8த  బ్యూరో:. కాంగ్రెన ప్రభుత్వాలు సింగరేణిని బంగారు బాతుగా మూడు బొగ్గు బ్లాకుల ద్వారా దాదాపు 6.500 మార్చుకున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మందికి ఉపాధి అవకాశాలు లభించడంతో విమర్శించారు కాంగ్రెస్ లధికారంలోకి వచ్చాక పాటు,సుమారు 830 మిలియన్ టన్నుల బొగ్గు పేర్కొన్నార పరిస్ధితిలో ఎలాంటి మార్చు, ఉత్పత్తి చేయవచ్చని . కూడా సింగరేణీ రు సింగరేణీక వేలంలో పాల్గొనని కేసీఆర్ సర్కార్ రాలేదన్నారు: ఈ రెండు పార్టీల విధానాల సుమారు రూ 1.05 లక్షల కోట్ల టర్నోవర్ వచ్చే . కారణంగానే సింగరేణిపై రూ.54 వేల కోట్ల ఇతర ప్రభుత్వ రంగ సంస్ధలు వేలంలో అవకాశం ఉందని; రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు పాల్గొని బొగ్గు గనులను దక్కించుకున్నప్పటికీ: . ఒకాయిలు పేరుకుపోయాయని ఆరోపించారు రూ 40 వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని ఇప్పటి కేసీలర్ ప్రభుత్వం వేలంలో పార్గొనలేదని . దేశంలోని ఏ ప్రభుత్వ రంగ సంస్ధకూ ఇంత చెప్పారు: ఈ అంశాలను పెట్టుకుని దృష్టిలో గుర్తుచేశారు దీనివల్ల సింగరేణికి బొగ్గు ఉత్పత్తి . భారీ స్థాయిలో బకాయిలు లేవని తెలిపారు . ప్రకాశం ఖని బ్లాక్ను సింగరేణికి కేటాయించేలా కిషన్రెడ్డి మాట్లాడుతూ . తగ్గడం; నాణ్యమైన బొగ్గు కొరత ఏర్పడటం . నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ సోమవారం ఢిల్లీలో 5 లీర్చు కోర్టు . 2014లో సుప్రీం జెన్కోకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని . వచ్చా అనంతరం ಏಂಟಿ ಐವ್ಟಾರು: సమస్యలు యని బ్లాకులను   పారదర్శక   విధానంలో సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయనున్నట్లు కిషన్ . ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు బొగ ఓపెన్కాస్ట్ డిప్ . కేటాయిస్తున్నట్లు వివరించారు రెడ్డి తెలిపారు: సమీపంలోని ప్రకాశం ఖని Kalam Main Seo 28 July 2026 Tue
    12
    7
  • Kalam Daily - Author on ShareChat
    Kalam Daily
    #Kalam #KalamPaper #KalamEpaper #kalamDaily #kalamNewsPaper #kavitha #singareni
    కల@ ప్రజలగళం  .. సింగరేణిలో మెడికల్ బోర్డు మా విజయమే టీరర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత . కలం; హైదరాబాద్: సింగరేణిలో మెడికల్ో బోర్డు ఏర్పాటు చేయాలంటూ హెచ్ఎంఎస్: ~ல తెలంగాణ ರಕ್ಷಣ గాంధేయ మార్గంలో చేపట్టిన . పోరాటానికి రాష్టప్రభుత్వం దిగివచ్చిందని ఆ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు  ನಿಂಗರಣಿಲ್ ಡಿಎಂಡಂಲಿ ఉద్యోగాల కోసం ఈ నెల ತದಿಲ್ಲ್ ಮಡಿ5೮ ಬೌಝುನು  ১০৭ 17. 18 టు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై గురువారం ఆమె 'ఎక్స్' వేదికగా స్పందించారు: కార్మికుల విజయమని, నెలకు ఒకసారి 96 కచ్చితంగా మెడికల్ బోర్డును నిర్వహించాలని డిమాండ్చేశారు వారసత్వ ఉద్యోగాలు సింగరేణీ  ಬೌಝ కార్మికుల చట్టబద్ధమైన . అన్నారు: అని అనారోగ్య మంది కార్మికులు లీవ్ర వేలాది సమస్యలతో బాధపడుతూ మెడికల్ అన్ఫిట్  కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ . ఇన్నాళ్లుగా . ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు: . Kalam Main కలర Fri 17 July 2026 కల@ ప్రజలగళం  .. సింగరేణిలో మెడికల్ బోర్డు మా విజయమే టీరర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత . కలం; హైదరాబాద్: సింగరేణిలో మెడికల్ో బోర్డు ఏర్పాటు చేయాలంటూ హెచ్ఎంఎస్: ~ல తెలంగాణ ರಕ್ಷಣ గాంధేయ మార్గంలో చేపట్టిన . పోరాటానికి రాష్టప్రభుత్వం దిగివచ్చిందని ఆ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు  ನಿಂಗರಣಿಲ್ ಡಿಎಂಡಂಲಿ ఉద్యోగాల కోసం ఈ నెల ತದಿಲ್ಲ್ ಮಡಿ5೮ ಬೌಝುನು  ১০৭ 17. 18 టు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై గురువారం ఆమె 'ఎక్స్' వేదికగా స్పందించారు: కార్మికుల విజయమని, నెలకు ఒకసారి 96 కచ్చితంగా మెడికల్ బోర్డును నిర్వహించాలని డిమాండ్చేశారు వారసత్వ ఉద్యోగాలు సింగరేణీ  ಬೌಝ కార్మికుల చట్టబద్ధమైన . అన్నారు: అని అనారోగ్య మంది కార్మికులు లీవ్ర వేలాది సమస్యలతో బాధపడుతూ మెడికల్ అన్ఫిట్  కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ . ఇన్నాళ్లుగా . ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు: . Kalam Main కలర Fri 17 July 2026
    9
    10
  • Kalam Daily - Author on ShareChat
    Kalam Daily
    #Kalam #KalamPaper #KalamEpaper #kalamDaily #kalamNewsPaper #kishan reddy #kishan reddy mp #singareni #latest news
    కల@ ప్రజలగళం: సింగరేణి సంపద దోచేశారు! ఒకరు సిదిపేటకు; మరొకరు కొదంగల్కు మళ్లింపు V కిషన్రెడ్డి ఫైర్  og 09 9p62,9 500, తెలంగాదకు బ్యూరో:. బాతు గుడ్ు అయిన సింగరేణి ejomo సంస్థను కాంగ్రెస్; బీలర్ఎస్ ప్రభుత్వాలు లూటీ చేశాయని కేంద్ర బొగ్లుగనుల శాఖ మంత్రి జి: కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమె: ತರು; సింగరేణీ సిరిని గత పాలకులు సిద్దిపేటకు . నష్టపోతున్న ప్రాంతాలకే తరలించగా ప్రసతుత పాలకులు కొడంగలకు రైతులకు . ೯ಲುವ್ಮಂತ್ మళ్లిస్తున్నారని ఆయన ఆరోపించారు: బీజేపీ ಬಂದ್ಲನಿ ಆಯನ ಡಿಮಂದ ಬಕಾರು. ನಿಂಗರಣ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'సింగరేణి భరోసా సంస్ధలో కేంద్ర ప్రభుత్వానికి 40 శాతం వాటా ఉన్నప్పటికీ; గత పదేళ్లుగా బీఆర్ఎస్ కానీ  యాత్ర' లో భాగంగా సోమవారం కొత్తగూడెం . మణుగూరు ఏరియాలో జరిగిన ప్రస్తుత కాంగ్రెస్ కానీ ఏనాడూ కేంద్రం . కార్మిక సదస్సుల్లో కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు  అభిప్రాయాన్ని కనీసం తీసుకోలేదని మంత్రి సింగరేణిపై రాష్ట్రప్రభుత్వ ఏకపక్ష . ఆరోపించారు ప్రస్తుతం హరీశ్రావు కేటీఆరొ ఇక నుంచి పెత్తనాన్ని సాగనివ్వబోమని స్పష్టం చేశారు: సింగరేణిలో అవినీలి జరిగిందని లేఖలు రని; పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు . బీఆర్ఎస్ హయాంలో సింగరేణి సంసకు రూః రాస్తున్నా భాగస్వామ్యం  వారిక్ గుర్తుకురాలేదా 24.000 కోట్ల నుంచి రూః 25,000 కోట్ల కేంద్ర' పెట్టిపోయిందని గుర్తుచేశారు:. అని ఆయన ప్రశ్నించారు   సింగరేణి ప్రాంత వరకు రప్పులు భవిష్యత్తు కోసం; కార్మికుల  ಬೌಝ್ಕಲ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే  కోసం నడుస్తూ ಬೌಲಲ್ బీజేపీ ఎల్లప్పుడూ ఒకాయిలను మరింత పెంచిందని మొనంగా மப ದಂಲುಂದನಿ రూ 54.000 కోట్లు బాకీ పడిందని తెలిపారు . కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సా ఇచ్చారు ಭರ್ బీజేపీ నేతలు డీకే అరుణ రామచందర్ రావు సింగరేణి నుంచి వచ్చే ప్రతి ఇక్కడి పైసా కార్మికులకు; స్థానిక ప్రజలకు, భూములిచ్చిన పాల్గొన్నారు: Kalam Main 506 14 Tuly Tue 2026 కల@ ప్రజలగళం: సింగరేణి సంపద దోచేశారు! ఒకరు సిదిపేటకు; మరొకరు కొదంగల్కు మళ్లింపు V కిషన్రెడ్డి ఫైర్  og 09 9p62,9 500, తెలంగాదకు బ్యూరో:. బాతు గుడ్ు అయిన సింగరేణి ejomo సంస్థను కాంగ్రెస్; బీలర్ఎస్ ప్రభుత్వాలు లూటీ చేశాయని కేంద్ర బొగ్లుగనుల శాఖ మంత్రి జి: కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమె: ತರು; సింగరేణీ సిరిని గత పాలకులు సిద్దిపేటకు . నష్టపోతున్న ప్రాంతాలకే తరలించగా ప్రసతుత పాలకులు కొడంగలకు రైతులకు . ೯ಲುವ್ಮಂತ್ మళ్లిస్తున్నారని ఆయన ఆరోపించారు: బీజేపీ ಬಂದ್ಲನಿ ಆಯನ ಡಿಮಂದ ಬಕಾರು. ನಿಂಗರಣ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'సింగరేణి భరోసా సంస్ధలో కేంద్ర ప్రభుత్వానికి 40 శాతం వాటా ఉన్నప్పటికీ; గత పదేళ్లుగా బీఆర్ఎస్ కానీ  యాత్ర' లో భాగంగా సోమవారం కొత్తగూడెం . మణుగూరు ఏరియాలో జరిగిన ప్రస్తుత కాంగ్రెస్ కానీ ఏనాడూ కేంద్రం . కార్మిక సదస్సుల్లో కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు  అభిప్రాయాన్ని కనీసం తీసుకోలేదని మంత్రి సింగరేణిపై రాష్ట్రప్రభుత్వ ఏకపక్ష . ఆరోపించారు ప్రస్తుతం హరీశ్రావు కేటీఆరొ ఇక నుంచి పెత్తనాన్ని సాగనివ్వబోమని స్పష్టం చేశారు: సింగరేణిలో అవినీలి జరిగిందని లేఖలు రని; పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు . బీఆర్ఎస్ హయాంలో సింగరేణి సంసకు రూః రాస్తున్నా భాగస్వామ్యం  వారిక్ గుర్తుకురాలేదా 24.000 కోట్ల నుంచి రూః 25,000 కోట్ల కేంద్ర' పెట్టిపోయిందని గుర్తుచేశారు:. అని ఆయన ప్రశ్నించారు   సింగరేణి ప్రాంత వరకు రప్పులు భవిష్యత్తు కోసం; కార్మికుల  ಬೌಝ್ಕಲ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే  కోసం నడుస్తూ ಬೌಲಲ್ బీజేపీ ఎల్లప్పుడూ ఒకాయిలను మరింత పెంచిందని మొనంగా மப ದಂಲುಂದನಿ రూ 54.000 కోట్లు బాకీ పడిందని తెలిపారు . కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సా ఇచ్చారు ಭರ್ బీజేపీ నేతలు డీకే అరుణ రామచందర్ రావు సింగరేణి నుంచి వచ్చే ప్రతి ఇక్కడి పైసా కార్మికులకు; స్థానిక ప్రజలకు, భూములిచ్చిన పాల్గొన్నారు: Kalam Main 506 14 Tuly Tue 2026
    17
    9
  • Kalam Daily - Author on ShareChat
    Kalam Daily
    #Kalam #KalamPaper #KalamEpaper #kalamDaily #kalamNewsPaper #kishan #kishan reddy #kishan reddy mp #bjp #singareni
    Se ప్రజల గళం .. సింగరేణి సంపద దోచేశారు! ఒకరు సిద్ిపేటకు మరొకరు K18 కొడంగల్కు మళ్లింపు ப og మంత్రి కిషన్రెడ్డి ఫైర్ కలం, ఖమ్యం బ్యూరో:. రెలంగాణకు గుడు అయిన సింగరేణి బంగారు బారు సంస్ధను కాంగ్రెస్; బీలర్ఎస్ ప్రభుత్వాలు లూటీ చేశాయని కేంద్ర బొగ్లు గనుల శాఖ మంత్రి జి కషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు . సింగరేణీ సిరిని గత పాలకులు . సిద్దిపేటకు. నష్టపోతున్న ప్రాంతాలకే రైతులకు; తరలించగా ప్రస్తుత పాలకులు కొడంగలకు కాలుష్యంతో . మళ్లిస్తున్నారని ఆయన ఆరోపించారు: బీజేపీ చెందాలని ఆయన దిమాండ్ చేశారు: సింగరేణి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'సింగరేణీ భరోసా సంస్ధలో కేంద్ర ప్రభుత్వానికి 40 శాతం వాటా ఉన్నప్పటికీ; గత పదేళ్లుగా బీఆర్ఎస్ కానీ  'యాత్ర' లో భాగంగా సోమవారం కొత్తగూడెం . మణుగూరు ఏరియాలో జరిగిన  కానీ ఏనాడూ కేంద్రం కార్మిక ప్రస్తుత' కాంగ్రెసి' అభిప్రాయాన్ని కనీసం తీసుకోలేదని మంత్రి సదస్సుల్లో కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు  సింగరేణిపై రాష్ట్ప్రభుత్వ ఏకపక్ష . ఆరోపించారు ప్రస్తుతం హరీశ్రావు, కేటీఆర్ 93 ನುಂವಿ సింగరేణిలో అవినీలి పెత్తనాన్ని సాగనివ్వబోమని స్పష్టం చేశారు . జరిగిందని లేబలు బీలర్ఎస్ హయాంలో సింగరేణి సంసకు రూః రాస్తున్నార రని; పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు . భాగస్వామ్యం  25,000 కోట్ల కేంద్ర" వారిక్ గుర్తుకురాలేదా 24,000 కోట్ల నుంచి రూ పెట్టిపోయిందని గుర్తుచేశారు:. ಅನಿ ಆಯನ ಏಕ್ಕಿಂದರು. ನಿಂಗರಣಿ [ವೌಂತ లప్పులు వరకు ప్రభుత్వం కూడా లదే బాటలో నడుస్తూ . భవిష్యత్తు కోసం; కార్మికుల హక్కుల కోసం కాంగ్రెస్ బీజేపీ ఎల్లప్పుడూ. ఒకాయిలను మరింత పెంచిందని మొత్తంగా అండగా ದಂಎುಂದನಿ రూ 54,000 కోట్లు బాకీ పడిందని తెలిపారు  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ನೌ ಇವ್ಾರು ಛರ್ బీజేపీ నేతలు డీకే అరుణ రామచందర్ రావు సింగరేణి నుంచి వచ్చే ప్రతి పైసా ఇక్కడి పాల్గొన్నారు: . కార్మికులకు; స్థానిక ప్రజలకు, భూములిచ్చిన  Kalam Main Seo १४ July २०२६ Tue Se ప్రజల గళం .. సింగరేణి సంపద దోచేశారు! ఒకరు సిద్ిపేటకు మరొకరు K18 కొడంగల్కు మళ్లింపు ப og మంత్రి కిషన్రెడ్డి ఫైర్ కలం, ఖమ్యం బ్యూరో:. రెలంగాణకు గుడు అయిన సింగరేణి బంగారు బారు సంస్ధను కాంగ్రెస్; బీలర్ఎస్ ప్రభుత్వాలు లూటీ చేశాయని కేంద్ర బొగ్లు గనుల శాఖ మంత్రి జి కషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు . సింగరేణీ సిరిని గత పాలకులు . సిద్దిపేటకు. నష్టపోతున్న ప్రాంతాలకే రైతులకు; తరలించగా ప్రస్తుత పాలకులు కొడంగలకు కాలుష్యంతో . మళ్లిస్తున్నారని ఆయన ఆరోపించారు: బీజేపీ చెందాలని ఆయన దిమాండ్ చేశారు: సింగరేణి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'సింగరేణీ భరోసా సంస్ధలో కేంద్ర ప్రభుత్వానికి 40 శాతం వాటా ఉన్నప్పటికీ; గత పదేళ్లుగా బీఆర్ఎస్ కానీ  'యాత్ర' లో భాగంగా సోమవారం కొత్తగూడెం . మణుగూరు ఏరియాలో జరిగిన  కానీ ఏనాడూ కేంద్రం కార్మిక ప్రస్తుత' కాంగ్రెసి' అభిప్రాయాన్ని కనీసం తీసుకోలేదని మంత్రి సదస్సుల్లో కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు  సింగరేణిపై రాష్ట్ప్రభుత్వ ఏకపక్ష . ఆరోపించారు ప్రస్తుతం హరీశ్రావు, కేటీఆర్ 93 ನುಂವಿ సింగరేణిలో అవినీలి పెత్తనాన్ని సాగనివ్వబోమని స్పష్టం చేశారు . జరిగిందని లేబలు బీలర్ఎస్ హయాంలో సింగరేణి సంసకు రూః రాస్తున్నార రని; పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు . భాగస్వామ్యం  25,000 కోట్ల కేంద్ర" వారిక్ గుర్తుకురాలేదా 24,000 కోట్ల నుంచి రూ పెట్టిపోయిందని గుర్తుచేశారు:. ಅನಿ ಆಯನ ಏಕ್ಕಿಂದರು. ನಿಂಗರಣಿ [ವೌಂತ లప్పులు వరకు ప్రభుత్వం కూడా లదే బాటలో నడుస్తూ . భవిష్యత్తు కోసం; కార్మికుల హక్కుల కోసం కాంగ్రెస్ బీజేపీ ఎల్లప్పుడూ. ఒకాయిలను మరింత పెంచిందని మొత్తంగా అండగా ದಂಎುಂದನಿ రూ 54,000 కోట్లు బాకీ పడిందని తెలిపారు  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ನೌ ಇವ್ಾರು ಛರ್ బీజేపీ నేతలు డీకే అరుణ రామచందర్ రావు సింగరేణి నుంచి వచ్చే ప్రతి పైసా ఇక్కడి పాల్గొన్నారు: . కార్మికులకు; స్థానిక ప్రజలకు, భూములిచ్చిన  Kalam Main Seo १४ July २०२६ Tue
    33
    15
Home
Explore
Wallet
Video