#జై శ్రీరామ్ 🏹
ఈ ఉదయం అయోధ్య రామాలయ గోపురం వద్ద చివరి కలశాన్ని ప్రతిష్టించారు.
దీనితో, ఆలయ నిర్మాణం🎪 మొత్తం పూర్తయింది.
దీనితో నవంబర్ 25న, వివేక పంచమి రోజున, ఉదయం 9 గంటలకు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 161 అడుగుల ఎత్తైన ప్రధాన స్తంభం పైభాగంలో కాషాయ జెండాను,🚩 ఎగురవేస్తారు.
ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొంటారు.
00:24

