దిత్వా' తుఫాను UPDATE
నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉన్న ఉత్తర శ్రీలంక మీదుగా 'దిత్వా' తుఫాను కొనసాగుతోందని APSDMA తెలిపింది. ప్రస్తుతానికి కారైకల్కి 100KM, 83 190KM, 3 290KM దూరంలో కేంద్రీకృతమై ఉందని వివరించింది. తుఫాను ఉత్తర వాయవ్య దిశగా ప్రయాణిస్తూ రేపు తెల్లవారుజామునకు ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తాంధ్ర తీరాల సమీపంలోకి చేరుకునే అవకాశం ఉందని చెప్పింది. #🗞️నవంబర్ 29th ముఖ్యాంశాలు💬 #📰ఈరోజు అప్డేట్స్ #🌀దిత్వా తుపాను బీభత్సం..అనేకమంది మంది మృతి


