ShareChat
click to see wallet page
search
ఐదో టీ20 రద్దు.. సిరీస్ భారత్ కైవసం భారత్- ఆస్ట్రేలియాతో చివరి టీ20 వర్షం కారణంగా రద్దయింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ 4.5 ఓవర్లలో 52 రన్స్ చేసింది. ఈ క్రమంలోనే వర్షం మొదలైంది. దీంతో ఆట సాధ్యం కాదని అంపైర్లు ప్రకటించారు. ఇప్పటికే 2-1 తేడాతో ముందంజలో ఉన్న భారత్ సిరీస్ను కైవసం చేసుకుంది. తొలి టీ20 కూడా వర్షం వల్ల రద్దు కాగా రెండో మ్యాచులో ఆసీస్.. మూడు, నాలుగో టీ20ల్లో భారత్ విజయం సాధించింది. #🏏వర్షం కారణంగా మ్యాచ్ రద్దు: భారత్ 2-1 తేడాతో సిరీస్‌ను గెలుచుకుంది #🆕Current అప్‌డేట్స్📢 #🗞️నవంబర్ 8th ముఖ్యాంశాలు💬
🏏వర్షం కారణంగా మ్యాచ్ రద్దు: భారత్ 2-1 తేడాతో సిరీస్‌ను గెలుచుకుంది - ~9 [ n ಐದ್ ಟ20 ಂದದು . ಸಿರಿಸ కైవసం భారత్ భారత్  ఆస్ట్రేలియాతోచివరి టీ20 వర్షం కారణంగా రద్దయింది టాస్ఓడి బ్యాటింగ్కు ఓవర్లలో 52 రన్స్ చేసింది ఈ దిగిన భారత్4.5 సాధ్యం క్రమంలోనే వర్షం మొదలైంది దీంతో ఆట కాదని అంపైర్లు ప్రకటించారు ఇప్పటికే2-1 సిరీస్ను తేడాతో ముందంజలో ఉన్న కైవసం భారత్ ಎಲ್ಲ చేసుకుంది తొలి టీ20 కూడా వర్షం రద్దు రెండోమ్యాచులో ఆసీస్. మూడు; నాలుగో కాగా టీ20ల్లో విజయం సాధించింది क०e   ~9 [ n ಐದ್ ಟ20 ಂದದು . ಸಿರಿಸ కైవసం భారత్ భారత్  ఆస్ట్రేలియాతోచివరి టీ20 వర్షం కారణంగా రద్దయింది టాస్ఓడి బ్యాటింగ్కు ఓవర్లలో 52 రన్స్ చేసింది ఈ దిగిన భారత్4.5 సాధ్యం క్రమంలోనే వర్షం మొదలైంది దీంతో ఆట కాదని అంపైర్లు ప్రకటించారు ఇప్పటికే2-1 సిరీస్ను తేడాతో ముందంజలో ఉన్న కైవసం భారత్ ಎಲ್ಲ చేసుకుంది తొలి టీ20 కూడా వర్షం రద్దు రెండోమ్యాచులో ఆసీస్. మూడు; నాలుగో కాగా టీ20ల్లో విజయం సాధించింది क०e - ShareChat