ఘోరం.. గర్భవతైన భార్యను ముక్కలుగా నరికాడు
HYDలో ఘోరం జరిగింది. మేడిపల్లి బాలాజీహిల్స్లో మహేందర్ రెడ్డి 5 నెలల గర్భవతి అయిన తన భార్య స్వాతి (21)ని చంపి, ముక్కలుగా నరికాడు. శరీర భాగాలను బయట పడేసేందుకు ప్యాకింగ్ చేస్తుండగా శబ్దాలు విని చుట్టుపక్కల వాళ్లు గుర్తించారు. పోలీసులకు సమచారం ఇవ్వగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ (D) కామారెడ్డిగూడకు చెందిన మహేందర్.. స్వాతిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #📰ఆగష్టు 24th అప్డేట్స్📣
00:29

