ShareChat
click to see wallet page
search
బాలికపై సామూహిక అత్యాచారం కర్ణాటకలోని హనగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఉదయ్ కరియన్నవర, తన స్నేహితులు కిషన్ వడ్డర్, ఆకాష్ మంతగి, చంద్రు గొల్లర కలిసి బాలికపై అత్యాచారం చేసినట్లు తెలిసింది. మార్చిలో ఉదయ్ బాలికను ప్రలోభపెట్టి లైంగిక వేధింపులకు గురి చేసి ఏప్రిల్లో స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం చేశాడు. దీంతో బాలిక గర్భవతి కావడంతో విషయం బయటపడింది. #🗞️అక్టోబర్ 25th అప్‌డేట్స్💬 #🆕Current అప్‌డేట్స్📢
🗞️అక్టోబర్ 25th అప్‌డేట్స్💬 - బాలికపై సామూహిక అత్యాచారం కర్ణాటకలోని హనగల్పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికపై మైనర్ సామూహిక అత్యాచారం జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది ఇన్స్కారగ్రామ్లో పరిచయమైన ఉదయ్ కరియన్నవర; తన స్నేహితులు కిషన్ వడ్డర్; ఆకాష్మంతగి; చంద్రు గొల్లర కలిసి బాలికపై అత్యాచారం చేసినట్లు తెలిసింది మార్చిలో ఉదయ్ బాలికను ప్రలోభపెట్టి లైంగిక వేధింపులకు గురి చేసి ఏప్రిల్లో స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచార చేశాడు దీంతో బాలిక గర్భవతి కావడంతో ನಿಏಯಂ ಬಯಲಏಡಿಂದಿ బాలికపై సామూహిక అత్యాచారం కర్ణాటకలోని హనగల్పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికపై మైనర్ సామూహిక అత్యాచారం జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది ఇన్స్కారగ్రామ్లో పరిచయమైన ఉదయ్ కరియన్నవర; తన స్నేహితులు కిషన్ వడ్డర్; ఆకాష్మంతగి; చంద్రు గొల్లర కలిసి బాలికపై అత్యాచారం చేసినట్లు తెలిసింది మార్చిలో ఉదయ్ బాలికను ప్రలోభపెట్టి లైంగిక వేధింపులకు గురి చేసి ఏప్రిల్లో స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచార చేశాడు దీంతో బాలిక గర్భవతి కావడంతో ನಿಏಯಂ ಬಯಲಏಡಿಂದಿ - ShareChat