తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి హుండీ సొమ్ము వందల కోట్లు రవికుమార్ దోచాడని తెలిసినా,జగన్ బాబాయ్ సుబ్బారెడ్డి కేసు పెట్టకుండా వదిలేశాడు.ఆ దొంగతో రాజీ చేసుకున్నది భూమన కరుణాకర్ రెడ్డి.ఈ మొత్తం కథ నడిపింది ధర్మారెడ్డి.#MahaPapam#YCPTirumalaMahaPapam#StopHurtingHindus#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్డేట్స్