#తిరుమల సమాచారం
17 కంపార్ట్మెంట్లలో వేచివున్న భక్తులు..
టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం..
నిన్న శ్రీవారిని దర్శించుకున్న 66,966 మంది భక్తులు..
తలనీలాలు సమర్పించిన 21,535 మంది భక్తులు..
శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.19 కోట్లు


