( 10 - 10 - 2025 ) ఈ రోజు నేను వ్రాసిన వ్యాసం ' రిజిస్ట్రేషన్లలో అవకతవకలు ప్రజల పాలిట శాపం ' ప్రజాసంచలనం దినపత్రికలో ప్రచురితమైంది.ఇందుకు సంబంధించి ప్రజలు తమ స్థిరాస్తులు వేరొకరి పేరిట రిజిస్ట్రేషన్ కాకుండా ఎల్లవేళలా అత్యంత జాగురతతో వ్యవహారించాలనే ఓక హెచ్చరికను ప్రజలకు తెలియపరుస్తూ నేను వ్రాసిన ఈ వ్యాసానికి తగు రీతిలో ప్రాధాన్యత ఇచ్చి తన సొంత దినపత్రిక 'ప్రజాసంచలనం'లో ప్రచురించిన ఆ పత్రిక ఎడిటర్ సిరిపిరెడ్డి చంద్రశేఖరరెడ్డి అన్నయ్య గారికి ఇవే నా ఆత్మీయ పూర్వక కృతజ్ఞతలు!
- మధుసూదనరెడ్డి బుగ్గన,బేతంచెర్ల! #న్యాయం