#🆕Current అప్డేట్స్📢 కృత్రిమ కాలుతో శబరిమలకు.. స్వచ్ఛమైన భక్తికి ప్రతిరూపం
ఓ భక్తుడు కృత్రిమ కాలుతో శబరిమల వరకూ పాదయాత్ర చేశారు. పంబా నుంచి ప్రారంభమై, సుమారు 6KM పర్వత మార్గంలో నడిచారు. ప్రతి అడుగు అచంచలమైన సంకల్పంతో వేస్తూ ముందుకు కదిలారు. అడ్డంకులను అధిగమించి పవిత్రమైన 18 మెట్లను ఎక్కి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారు. ఈ వీడియో SMలో వైరల్ అవడంతో ఆయనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించొచ్చని ఈ భక్తుడు నిరూపించారు #💬నవంబర్ 23rd ముఖ్యాంశాలు🗞️ #📰ఈరోజు అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్
00:15

