ప్రజా ప్రభుత్వం పవర్ ఏంటో మరోసారి రుజువైంది! ఎన్నికల ముందు ఇచ్చిన మరో మాటను నిలబెట్టుకున్నారు చంద్రబాబు గారు. గత ఐదేళ్ల వైసీపీ పాలన లో పిపిఏ రద్దు దగ్గర నుండి ట్రూ అప్ ఛార్జీల వరకూ వ్యవస్థను అస్తవ్యస్తం చేసి ప్రజల్ని పీడించారు. ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీలను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం వలన సుమారుగా ప్రజల పై వెయ్యి కోట్ల భారం తగ్గనుంది.
#PowerPayBackInAP
#idhimanchiprabhutvam
#andhrapradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్