#📰కేసీఆర్ ఆరోగ్యంపై కీలక ప్రకటన #🆕Current అప్డేట్స్📢 #💪పాజిటీవ్ స్టోరీస్ సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం గురువారం యశోదా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యిన బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పలువురు పార్టీ నేతలు పరామర్శించేందుకు వచ్చారు.
ఈ సందర్భంలో.. వారితో అధినేత ఇష్టాగోష్టి నిర్వహించారు.
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రైతులకు యూరియా ఎరువుల లభ్యత, వ్యవసాయం, సాగునీరు, తదితర ప్రజా సమస్యలు, వర్తమాన అంశాలపై వారితో సుదీర్ఘంగా చర్చించారు.
పార్టీ నేతలు, ఉద్యమకారుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.


