రాయలసీమకు జలసిరి
సీఎం చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం జలధార - జల హారతి ద్వారా చేపట్టిన పనులతో రాయలసీమలో 20వేల చెరువులు జలకళ సంతరించుకున్నాయి. దీంతో భూగర్భ జలాలు పెరిగాయి. విద్యుత్ వినియోగం తగ్గింది. ఉద్యానవన పంటల సాగు పెరిగింది.
#RayalaseemaRising
#Jaladhara
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు


