sahasra
తమ ఇళ్ళపై రూఫ్ టాప్ సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసుకునే వారికి 'పీఎం సూర్యఘర్ ముఫ్తి బిజిలీ యోజన' పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.60 వేల రూపాయల రాయితీ ఇస్తోంది. ప్రత్యేకంగా బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.20 వేల అదనపు రాయితీని ఇస్తోంది. ఇందుకోసం రూ.5445.70 కోట్ల అదనపు భారాన్ని ప్రభుత్వం భరించనుంది.
#ChandrababuNaidu
#AndhraPradesh #🆕Current అప్డేట్స్📢