ఎన్డీయే సమష్టి కృషితో విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఆపగలిగాం. ఇటీవల, దురదృష్ణవశాత్తూ ప్రమాదం జరిగి 9 మంది ప్రాణాలు కోల్పోయారు.. దుర్ఘటన జరిగినందున 9వ తేదీన జరగాల్సిన సభను ఈరోజు జరుపుకుందామని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారు.
#ChandrababuNaidu
#PawanKalyan
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
00:43

