భారత జాతీయ పతాక రూపశిల్పి మహనీయుడు శ్రీ పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు దేశభక్తి, త్యాగం, జాతీయ గౌరవానికి చిరస్మరణీయమైన భారత త్రివర్ణ పతాకాన్ని రూపకల్పన చేసి, భారత జాతికి అపూర్వమైన సేవ చేసిన మహనీయుడు శ్రీ పింగళి వెంకయ్య గారు. వారి దూరదృష్టి, దేశభక్తి, జాతీయ చైతన్యం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకం. "త్రివర్ణ పతాకం కేవలం జెండా కాదు... అది భారత జాతి ఆత్మగౌరవం, ఐక్యత, త్యాగానికి శాశ్వత ప్రతీక." పింగళి వెంకయ్య గారి సేవలను స్మరించుకుంటూ, వారి ఆశయాలను కొనసాగిద్దాం. జై హింద్! వందే మాతరం! #KishoreGunukula #PeopleFirst #janasena #PingaliVenkayya #JaiHind ##janasena ##pawankalyan #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
13 likes
15 shares

More like this