మంగళగిరి ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నిడమర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ) నిర్మాణానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
#Managalagiri
#NaraLokesh
#AndhraPradesh
#🆕Current అప్డేట్స్📢 #🆕షేర్చాట్ అప్డేట్స్


