Sinivasu Karanki
942 views • 27 days ago
ప్రధాని నరేంద్ర మోడీ గారి అద్భుత విజన్తో ఆంధ్రప్రదేశ్లో ఏకంగా 11 జిల్లాల మీదుగా 3 కీలక బుల్లెట్ రైల్ కారిడార్లు రాబోతున్నాయి. అమరావతి కేంద్రంగా సాగే ఈ హై-స్పీడ్ కారిడార్ల ద్వారా హైదరాబాద్, తిరుపతి, చెన్నై నగరాల మధ్య ప్రయాణ సమయాలు పూర్తిగా తగ్గిపోయి నవ్యాంధ్రప్రదేశ్ ప్రగతి బుల్లెట్ వేగంతో దూసుకెళ్లనుంది. #bjp #🤩మేడ్ ఇన్ ఇండియా🇮🇳 #🙆 Feel Good Status #😇My Status #🥳Celebrations Video🎆
16 likes
16 shares