ఆంధ్రపదేశ్ విద్యుత్ శాఖలో ఖాళీలను భర్తీ చేయాలని ఆ శాఖ ఉద్యోగ సంఘాలు ఎప్పటి నుంచో అడుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వారి కోరికను నెరవేరుస్తూ 629 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతిని ఇచ్చింది. ఈ నియామకాలు చేపడుతున్నందుకు ఆంధ్రపదేశ్ బహుజన విద్యుత్ ఉద్యోగుల యూనియన్ చంద్రబాబుగారికి కృతజ్ఞతలంటోంది.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్


