Mana Chittoor TDP Official
593 views • 13 hours ago
మంత్రి నారా లోకేష్ గారి ప్రత్యేక కృషితో మన రాయలసీమ రెన్యువబుల్ ఎనర్జీ హబ్గా మారుతోంది. పత్తికొండ వేదికగా రూ.5,350 కోట్ల విలువైన 800 మెగావాట్ల టాటా పవర్ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగడం ఏపీకి ఎంతో గర్వకారణం #TATAPowersAP #📢ప్రభుత్వ పథకాలు
9 shares