తాను అధికారంలోకి వస్తే జూన్ మాసానికి ఓక నెల ముందే అంటే మే నెలలోనే ప్రతి రైతుకు సంవత్సరానికి 12,500 రూపాయలు ఇస్తానని రైతులకు డంకా బజాయించి మరీ ఓక గట్టి హామీని ఇచ్చారు మన జనం మెచ్చిన జననేత వైఎస్ జగనన్న గారు.మనకు తెలియంది కాదు ఇచ్చిన మాటకు,చెప్పిన హామీకీ కట్టుబడే మాట మీద నిలబడే మడమ తిప్పని నేత మన వైఎస్ జగనన్న గారు ఒక్కసారి హామీ ఇచ్చాడంటే చాలు ఆరు నూరైన దానిని అమలు పరిచే దమ్ము సత్తా ఆయన గారి సొంతం.అంతేకాదు తన తండ్రి దివంగత మాజీ ఏపీ సీఎం,రైతన్నల పక్షపాతి డాక్టర్ వైస్సార్ గారి మాదిరే విశ్వసనీయతకు పెద్ద పీట వేసే వ్యక్తి మన వైఎస్ జగనన్న గారు అని ఆయన గత వైస్సార్సీపీ ప్రభుత్వంహయాంలోనే రుజువు అయిన అక్షర సత్యం కూడా!అన్నదాత సుఖీభవ! జై కిసాన్! జై జై జగన్!✍️✍️✍️
మధుసూదనరెడ్డి బుగ్గన,వైస్సార్సీపీ పార్టీ నాయకుడు & సామాజిక విశ్లేషకుడు! #ysr
00:15

