రాత్రివేళ భద్రతకు నిఘా కన్ను
శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు అత్యాధునిక టెక్నాలజీని వాడుతున్నారు. రాత్రివేళ జరిగే నేరాల కట్టడికి ఏలూరు పోలీసులు ఏలూరుపై డ్రోన్ నిఘా పెట్టారు. డ్రోన్తో ఏలూరు సిటీ వ్యాప్తంగా పోలీస్ పర్యవేక్షణ కొనసాగుతోంది.
#APPolice
#AndhraPradesh #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్
00:51

