కేంద్ర ప్రభుత్వ సహకారంతో కాకినాడలో స్టీమ్ రైస్ పంపిణీ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం. PDS ద్వారా ప్రజలకు మరింత నాణ్యమైన బియ్యం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పారదర్శకత, నాణ్యత, సమర్థవంతమైన సేవలతో ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వం. జనసేన పార్టీ – నెల్లూరు #KishoreGunukula #JanaSena #PawanKalyan #NadendlaManohar #Nellore #AndhraPradesh #PDS #RiceDistribution #GoodGovernance ##janasena ##pawankalyan #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
10 likes
16 shares

More like this