ShareChat
click to see wallet page
search
“When humanity leads, miracles follow.” 2020లో తన కూతురు శరణ్యకు బ్రెయిన్ ట్యూమర్ ఉందని, సర్జరీకి సహాయం కావాలని నాడు మంత్రి కేటీఆర్ గారిని సోషల్ మీడియా ద్వారా శరణ్య తల్లి పూజిత గారు విన్నవించారు. వెంటనే స్పందించిన కేటీఆర్, సర్జరీకి అయ్యే ఖర్చును అందించారు. 6 ఏళ్ల తర్వాత, 10వ తరగతి పూర్తి చేసిన శరణ్య, కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. #BRS పార్టీ సోషల్ మీడియా
BRS పార్టీ సోషల్ మీడియా - ShareChat
01:08