గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందాలనే లక్ష్యంతో పాడేరు, పార్వతీపురం, నర్సీపట్నంలో మెడికల్ కాలేజీలను తీసుకొచ్చాం. గిరిజన బిడ్డలకు ఉన్నత విద్య అందాలని సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. #🟢వై.యస్.జగన్ #🔵వైయస్ఆర్సీపీ #🏛️రాజకీయాలు #📰ఈరోజు అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢
01:29

