ShareChat
click to see wallet page
search
డీఎస్సీ-2025లో అక్రమాలతో ఉద్యోగం కోల్పోయిన అభ్యర్థులు ఈరోజు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి నాతో వారి కష్టాన్ని చెప్పుకున్నారు. అధైర్యపడొద్దని.. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే ప్రత్యేక కమిటీ వేసి విచారణ చేయించి న్యాయం చేస్తానని వారికి హామీ ఇవ్వడం జరిగింది. #🔵వై‌యస్‌ఆర్‌సీ‌పీ #🏛️రాజకీయాలు #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #🟢వై.యస్.జగన్
🔵వై‌యస్‌ఆర్‌సీ‌పీ - ShareChat
01:24