కూటమి ప్రభుత్వ 23 నెలల పాలనలో రహదారుల పునర్నిర్మాణంతో రాష్ట్రవ్యాప్తంగా మారిన ముఖచిత్రంనాడు: రోడ్డెక్కాలంటేనే భయపడే గుంతల రోడ్లు.నేడు: అద్దాల లాంటి రోడ్లపై సాఫీగా, ఆహ్లాదకరమైన ప్రయాణం!కేవలం 23 నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల ఆధునీకరణ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. #🟡తెలుగుదేశం పార్టీ


