Telugu Desam Party (TDP)
609 views 5 days ago
ప్రజావేదిక కూల్చివేత తోనే జగన్ విధ్వంసక పరిపాలన మొదలైంది.. వీళ్ళ దుర్మార్గాల కారణంగా 9.74 లక్షల అప్పులు అయ్యాయి.. రాష్ట్రానికి ఇక అప్పే పుట్టని పరిస్థితి ఏర్పడింది.. ప్రభుత్వ ఆస్తులు, లిక్కర్ వ్యాపారాలను తాకట్టు పెట్టి అప్పులు పుట్టించుకునే దుస్థితి ఏర్పడింది.. కేంద్రం ఇచ్చే నిధులను దారి మళ్లించి దోచుకున్నారు.. ఈ పాపాలన్నింటినీ సరిదిద్దె ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నాం.. #ChandrababuNaidu #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
9 likes
9 shares

More like this